జమ్మూకాశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2...