News

News

జ‌మ్మూకాశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు త‌ల‌దాచుకున్న‌ట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2...
News

బాలికల సాధికారత కోసం సేవా భారతి ఆధ్వర్యంలో ఉత్సాహంగా “రన్ ఫర్ గర్ల్ చైల్డ్”

సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల సాధికారత కోసం , ఇందుకు కృషి చేస్తున్న “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి “రన్ ఫర్ గర్ల్ చైల్డ్” ని నిర్వహించారు. మొత్తంగా 21k, 10k, 5k రన్ విభాగాలలో 5వ...
News

ఢిల్లీ : ముస్లిం యువతిని వివాహమాడిన దళిత యువకుడు : దళిత కాలనీపై ముస్లిం మూక దాడి, విధ్వంసం

ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ లోని ఒక దళిత కాలనీపై శనివారం రాత్రి ఒక ముస్లిం ముఠా దాడి చేసింది. ఒక దళిత వ్యక్తి తన ముస్లిం ప్రియురాలిని వివాహం చేసుకున్నాడన్న కారణంతో ముస్లిములు ఆ దళిత కాలనీపై దాడికి దిగారు....
Newsvideos

వీడియో : బహిరంగంగా బురఖా, నికాబ్ లు ధరించడాన్ని నిషేధించిన దేశాలేవి?

అనేక యూరోపియన్ మరియు ఆఫ్రికన్ దేశాలు బహిరంగంగా ముఖానికి ముసుగులు ధరించి తిరగడాన్ని ఇప్పటికే నిషేదించాయి. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారికి జరిమానా మరియు ఇతర శిక్షలను ఆయా దేశాలలో అమలు చేస్తున్నారు. ఏయే దేశాలలో బహిరంగ ప్రదేశాలలో బురఖా మరియు నికాబ్...
News

మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్ తీవ్ర ఆరోపణలు – మహారాష్ట్రలో రేగిన రాజకీయ దుమారం

మహారాష్ట్రలో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ సింగ్‌ శనివారం సీఎం ఉద్ధవ్‌...
News

కేరళ : తన పాకిస్థాన్ భార్య సమాచారాన్ని దాచి నామినేషన్ : LDF అభ్యర్థిపై ఆరోపణలు

కేరళలోని కొండోట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో LDF స్వతంత్ర అభ్యర్థి టి సులైమాన్ హాజీ నామినేషన్ ‌పై కేరళలో పెను వివాదం చెలరేగింది. నామినేషన్ పరిశీలనలో, అతని జీవిత భాగస్వామి వివరాలు అందులో నింపకపోవడంతో అతని నామినేషన్ ను తదుపరి విచారణ కోసం...
News

అఖిల భారత ప్రతినిధి సభ – 2021లో ఆర్ ఎస్ ఎస్ లో బాధ్యతల మార్పుల వివరాలు

బెంగళూరులో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ – 2021లో ఆర్ ఎస్ ఎస్ అఖిలభారత కార్యకారిణిలో ప్రకటించిన మార్పుల వివరాలు ఒకసారి తెలుసుకుందాం….. శ్రీ మోహన్ జీ భాగవత్ - సర్ సంఘచాలక్ శ్రీ దత్తాత్రేయ హోసభళే – సర్ కార్యవాహ...
News

పాకిస్థాన్ లో మరో దారుణం – సింధ్ ప్రాంతం‌లో హిందూ జర్నలిస్ట్ హత్య

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో గురువారం స్థానిక టీవీ ఛానల్, వార్తాపత్రికల జర్నలిస్టు అజయ్ కుమార్ లాల్వాని అనే కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతను క్షౌరశాలలో క్షవరం చేయించుకుంటూ ఉండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం...
News

భారత్, అమెరికాల బంధం బలోపేతమవుతుంది

ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిశ్చయించాయి. ఇందుకు ఉభయ సైన్యాల మధ్య సహకారాన్నీ, లాజిస్టిక్‌ సాయాన్నీ పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. చైనా దురాక్రమణ, ఆధిపత్య ధోరణి కనబరుస్తున్న ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో... భారత్‌తో తమకు దృఢమైన భాగస్వామ్యం ఉందని...
ArticlesNews

అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-2 : కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక్కటిగా నిలచిన భారత్

ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని ప్రతి...
1 748 749 750 751 752 1,019
Page 750 of 1019