ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకు గౌరవ వేతనాలు దేనికి?
గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు వరం ప్రసాదించింది. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లుగా పనిచేస్తూ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వారికి గౌరవ వేతనం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. అది కూడా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...









