రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి , భాజపా నాయకుడు యడియూరప్ప కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మంత్రాలయం చేరుకున్న వీరు శ్రీమఠం పద్మనాభ తీర్థ అతిధిగృహంలో బస చేశారు. అనంతరం శ్రీమఠం చేరుకున్న...









