News

News

రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి , భాజపా నాయకుడు యడియూరప్ప కుటుంబ సమేతంగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మంత్రాలయం చేరుకున్న వీరు శ్రీమఠం పద్మనాభ తీర్థ అతిధిగృహంలో బస చేశారు. అనంతరం శ్రీమఠం చేరుకున్న...
News

ఒంగోలులో ఉగ్రదాడి మృతులకు మాజీ సైనికుల నివాళి

జమ్ముకశ్మీర్ లోని పపహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడి అమానుషమని మాజీ సైనికులు ఖండించారు. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన యాత్రికులకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు....
News

మే 4 నుంచి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఆరాధిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. మే 4న...
News

ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ బంగ్లా నేత అవాకులు!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్​- భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థాన్​పై భారత్‌ దాడి చేస్తే ఆ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని సైన్యానికి చెందిన విశ్రాంత మేజర్‌ జనరల్‌ ఏఎల్‌ఎం ఫజ్లుర్‌ రహ్మాన్‌ రెచ్చగొట్టే వాఖ్యలు...
ArticlesNews

తిరుపతి తొక్కిసలాట మరిచిపోకముందే సింహాచలం దుర్ఘటన!

తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన నాలుగు నెలలలోపు సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు చనిపోవడం గమనిస్తుంటే తిరుపతి అనుభవంతో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని భావించాల్సి వస్తున్నది. ప్రభుత్వ దృష్టి ప్రజావసరాల, భక్తుల భద్రతపై కాకుండా...
ArticlesNews

సుహాస్ శెట్టి హత్య తర్వాత కర్ణాటకలో హిందువులపై దాడుల మీద పెల్లుబికిన ఆగ్రహం

కర్ణాటకలోని మంగళూరులో సుహాస్ శెట్టి (42) అనే వ్యక్తి హత్య తీవ్ర సంచలనానికి దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు గురువారం రాత్రి 8.27 గంటల సమయంలో సుహాస్ శెట్టి ప్రయాణిస్తున్న కారును అటకాయించి అతన్ని కత్తులు, ఇతర పదునైన...
News

కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు

జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణతో కేదార్‌నాథుని ఆలయ తలుపులు తెరచుకున్నాయి. వివిధ దేశాల...
ArticlesNews

పహల్‌గామ్‌ ఉగ్రదాడిపై న్యాయవిచారణా? భద్రతా బలగాలను దెబ్బతీద్దామనా?

పహల్‌గామ్ ఉగ్రవాద దాడి మీద న్యాయ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఆ సందర్భంగా పిటిషనర్ల మీద తీవ్రంగా విరుచుకు పడింది. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని భావిస్తున్నారా అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. ఫతేష్ కుమార్...
News

సంస్కార వికాసానికి బాలవికాస్ కేంద్రాలు

సమరసతా సేవా ఫౌండేషన్ SSF ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిరుపతిలో బాల వికాస కేంద్ర వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బాలవికాస్ కేంద్రాలు బాల...
News

గోవును రాష్ట్ర రాజ్యమాతగా ప్రకటించాలి : అజయ్ వర్మ ఠాగూర్

గోవును రాష్ట్ర రాజ్య మాతగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయాలని గో సేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాగూర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలోని 2 రాష్ట్రాలు గోవును రాజ్యమాతగా ప్రకటించాయని, వాటి బాటలోనే ఆంధ్రప్రదేశ్ పయనించాల న్నారు....
1 728 729 730 731 732 2,478
Page 730 of 2478