News

News

భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్‌లో ఎండిపోయిన చీనాబ్ నది..

పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని...
News

పంట కోసే ముందు గట్టుపై పెద్దింట్లమ్మ

యావత్ భారత దేశం ప్రజలు పూజ, వ్రతం సమయంలో గౌరీదేవి పూజ చేయటం మనకు తెలిసింది. తమలపాకులో పసుపు ఉంచి దాన్ని జాగ్రత్తగా తడుపుతూ ముద్దగా చేసి బొట్టు పెట్టి, పూలతో అలంకరించి పూజ చేస్తాము. అయితే ఏలూరు జిల్లా కొల్లేరులో...
News

శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.ఈ సందర్భంగా భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత...
News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులు నిషేధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా చేసుకునే దిగుమతులను కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించే వరకు నిషేధం కొనసాగనుంది. ఏవైనా పాకిస్థాన్ నుంచి దిగుమతి...
News

హిందూ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయడమే లక్ష్యం : వి హెచ్ పి అధ్యక్షులు అలోక్ కుమార్

హిందూ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయడంతో పాటు హిందూ దేవాలయాలను పరిరక్షించడమే విశ్వ హిందు పరిషత్ ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. శనివారం విశ్వహిందు పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్ట గుంట సతీష్ కుమార్ కృష్ణా...
News

భారత్ యుద్ధానికి దిగితే.. వెళ్లకండి : పన్నూ వివాదాస్పద వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే భారత తన బలగాలను సిద్ధం చేసి పాక్ కవ్వింపు...
News

జైసల్మేర్‌లో పాక్ గూఢచారి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై 40 ఏళ్ల జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్‌ చేసింది. భారత సైన్యం కదలికల సమాచారం పంపినట్లు విచారణలో తేలింది. జైసల్మేర్.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల గూఢచర్యకు...
News

అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు కలశం

అయోధ్య రామాలయ శిఖరంపై బంగారు తాపడంతో చేసిన కలశాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. 20 గేజ్ రాగి షీట్​కు బంగారు పూత వేసి దాన్నే ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు, ఆలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్​లో బంగారు తలుపును ఏర్పాటు...
News

భక్తుల సౌకర్యార్థం టిటిడి కొత్త వాట్సప్ ఫీడ్‌బ్యాక్ విధానం

భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టిటిడి ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సప్‌ ద్వారా సులభంగా తెలియజేయవచ్చని తెలిపింది. ఫీడ్‌ బ్యాక్ విధానం.. తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను...
ArticlesNews

సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త వీరబ్రహ్మేందులు

( మే 4 నుంచి 9 వరకు - పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త, తత్వబోధకుడు వీరబ్రహ్మేందులు. పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయన. ఆ బోధనలు ప్రజల...
1 727 728 729 730 731 2,478
Page 729 of 2478