News

News

భారత్ అంటే పాక్‌కు భయం.. అమెరికా సీఐఏ డాక్యుమెంట్‌లో కీలక విషయాలు

పహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. యుద్ధ భయాలు నెలకున్నాయి. భారత్ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ నేతలు తమ నోటికి పనిచెబుతున్నారు. అసలు భారత్‌, పాక్ మధ్య యుద్ధం అంటూ జరిగితే కశ్మీర్ వల్లేనని 1993లో...
ArticlesNews

ఛత్రపతి దర్బార్ చూసొద్దాం రండి!

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీగిరిలో వెలసిన మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు క్షేత్ర పరిధిలో సందర్శించే స్థలాల్లో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి. దక్షిణ భారత దేశంపై దండయాత్రకు వచ్చిన మొఘలు చక్రవర్తులను మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తరిమికొట్టారు. ఆయనకు...
News

డ్రోన్లతో నిఘా.. 4KM మేర సీసీటీవీలు : పహల్గాం దాడితో ఉగ్ర గురువుకు నాలుగింతల భద్రత

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ దాడి తర్వాత నుంచి లష్కరే చీఫ్‌, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు పాక్‌ ప్రభుత్వం అమాంతం భద్రత పెంచడమే ఇందుక్కారణం..! గతంతో...
News

‘‘ కాశ్మీర్ వెళ్లండి, ఇక్కడేం పని’’.. పాక్ ఆర్మీ, పోలీసుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్..

26 మంది టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయపడి చస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా...
News

నువ్వు హిందువా?.. కశ్మీరీలా లేవే

పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో పలు కోణాలు బయటకు వస్తున్నాయి. దాడికి ముందు రోజు ఒక అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన పర్యాటకుడు ఆదర్శ్‌ రౌత్‌ వెల్లడించారు. ఇటీవల కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన తాను పహల్గాం దాడికి ముందురోజు...
ArticlesNews

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోశాలల గో..వ్యథ!

హైందవ ధర్మంలో గోవును సకల దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. గోమాత అంటారు. ఆవు పాలను అమ్మపాలతో సమానంగా భావిస్తారు.. అంతటి ప్రాధాన్యం గోవుకు ఇస్తారు.. అందుకే పూర్వం గోవులకు ఎక్కడికక్కడ గోశాలలు నిర్మించారు.. గోవులకు దానాలు చేశారు. ఎన్ని చట్టాలుంటే ఏం...
ArticlesNews

అనన్య భక్తురాలు తరిగొండ వేంగమాంబ

వినా వేంకటేశం ననాథో ననాథా సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. భక్తుల పాలిట కల్పతరు ఆ స్వామి. భక్తికి ధనిక పేద అన్న...
News

5లక్షల మంది పాక్‌ యువతులు పెళ్లి చేసుకొని భారత్‌లో

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన 5లక్షల మంది యువతులు.. పెళ్లి చేసుకోవడం ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని అన్నారు. భారత పౌరసత్వం కూడా లేకుండానే వారు ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు. ఇది...
News

పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు.. దెబ్బలు తిన్నాడు

పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. ఆ మరుక్షణమే దెబ్బలు తిన్నాడు....
1 730 731 732 733 734 2,478
Page 732 of 2478