యూపీలో పిలిభిత్లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ
ఉత్తరప్రదేశ్లో దిగ్భ్రాంతికర దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్ నేపాల్ సరిహద్దుల దగ్గర పిలిభిత్ జిల్లాలో సిఖ్ఖులు మెజారిటీగా ఉండే గ్రామాల్లో అక్రమంగా సామూహిక మతమార్పిడులు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్ళలో 3వేల కంటె ఎక్కువమంది సిఖ్ఖులను మతం మార్చారని...









