News

News

యూపీలో పిలిభిత్‌లో 3వేల మంది సిఖ్ఖుల అక్రమ మతమార్పిడులు, దర్యాప్తు షురూ

ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్ నేపాల్ సరిహద్దుల దగ్గర పిలిభిత్ జిల్లాలో సిఖ్ఖులు మెజారిటీగా ఉండే గ్రామాల్లో అక్రమంగా సామూహిక మతమార్పిడులు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్ళలో 3వేల కంటె ఎక్కువమంది సిఖ్ఖులను మతం మార్చారని...
ArticlesNews

కాలజ్ఞాన కృతికర్త..సంఘ సంస్కర్త..శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

( శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త, తత్వబోధకుడు వీరబ్రహ్మేందులు. పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయన. ఆ బోధనలు ప్రజల పాలిట దైవవచనాలు. బాల్యంలోనే కాళికాదేవిని...
News

మైసూర్‌పాక్‌లో ‘పాక్‌’ను తీసేసి.. కొత్త పేరు పెట్టిన వ్యాపారి

పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌పై యావత్‌ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఇదే సమయంలో నెట్టింట మరో చర్చ మొదలైంది. మైసూర్‌పాక్‌ పేరును...
News

ఎన్ఎస్వీ కౌండిన్య… ప్రాచీన డిజైన్ తో నౌకను రూపొందించిన భారత నేవీ

భారతదేశపు ప్రాచీన సముద్రయాన వైభవానికి, అద్వితీయ నౌకా నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ నావికుడైన కౌండిన్యుడి పేరుతో, సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన 'ఓడ' INSV కౌండిన్య భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశించింది....
News

సిక్కోలు మేజర్‌కు ‘కీర్తి చక్ర అవార్డు’

సిక్కోలు మేజర్‌కు అపూర్వ గౌరవం దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్‌ మళ్ల రామ్‌గోపాలనాయుడుకు.. దేశ రక్షణ చరిత్రలోనే రెండో అత్యుత్తమ పురస్కారమైన ‘కీర్తి చక్ర అవార్డు’ లభించింది. రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
News

తెలుగు నేలకు తలమానికం కొండవీడు వైభవం

తెలుగు గడ్డపై ప్రజారంజక పాలన అందించిన రెడ్డిరాజుల ఘన చరిత్ర, కొండవీడు గత వైభవం, చారిత్రక విశిష్టతను భావి తరాలకు అందించాలనే సత్సంకల్పంతో అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య - శ్రీశైలం వారు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు...
News

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

తిరుమల శ్రీవారి భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం ముగించుకుని గుడి బయటకు వెళ్లే వరకుమార్గ మధ్యంలో కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ...
News

సత్యదేవుని సేవల్లోనూ.. సమన్వయలోపమే

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సేవల్లో వైదిక బృందం, అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల సత్యదేవుని కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ, ప్రత్యంగిర హోమాలు నిలుపుదల చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు స్వామివారికి నిత్యం చేసే సుప్రభాతసేవ, ప్రాకారసేవలపై...
ArticlesNews

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

మొదటి భాగం ఇక్కడ చూడండి పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1 రెండవ భాగం ఇక్కడ చూడండి పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2 చివరి భాగం చదవండి హెచ్ఆర్‌సిపి నివేదిక, పాకిస్తాన్‌లో ప్రత్యేకించి సింధ్...
News

యూపీలో పట్టుబడిన మరో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు..

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరుగా పాకిస్తాన్ గూఢచారులు బయటపడుతున్నారు. ఇటీవల కాలంలో జ్యోతి మల్హోత్రా కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అధికారులు, ఐఎస్ఐ‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో...
1 692 693 694 695 696 2,478
Page 694 of 2478