News

News

పాక్ గూఢచారికి సహకరిస్తున్న హెల్త్ వర్కర్ అరెస్ట్..

పాకిస్తాన్‌కి గూఢచారులుగా పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా,...
News

విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు.. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్ కాల్!

విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని.. పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పేరుతో ఫోన్ చేశారని సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి తెలిపారు. “స్టేషనులో బాంబు పెట్టాం అని కాల్ చేసిన హుస్సేన్ చెప్పాడు.. ఫోన్...
News

భారత్ మరో దాడి చేస్తుంది.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆసిమ్ మునీర్‌కి ఇటీవల పాక్ ప్రభుత్వం ‘‘ఫీల్డ్ మార్షల్’’ పదవితో సత్కరించింది. యుద్ధంలో...
ArticlesNews

పురాణాలు అమూల్య రత్నాలు

పురాణాలు మన పుణ్యభూమిలోని అమూల్య రత్నాలు. మనకు లభించిన అయాచిత వరాలు. పురాణాల్లో ప్రస్తావితం కాని విషయం లేదు. జీవితం సక్రమమైన మార్గంలో నడవడానికి కావాల్సిన వనరులన్నీ వాటిల్లో పుష్కలంగా ఉన్నాయి. పురాణం అంటే పాణిని చెప్పిన ప్రకారం ‘పురాభవం’. ‘ప్రాచీన...
News

భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాశవికంగా లష్కరేతోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఈ చర్యల తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్, పీఓకేలోని భూభాగాల్లోని ఉగ్రవాద...
News

భద్రాచలం రాములవారి చిత్రాలకు కాపీ రైట్స్‌

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలోని ధ్రువమూర్తుల చిత్రాలపై రామాలయానికి కాపీ రైట్స్‌ లభించాయి. ప్రధాన కోవెలలో సీతారామ లక్ష్మణుల వారి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇందులో అలంకరణతో ఓ ఛాయాచిత్రం, అలంకరణ లేకుండా మరో చిత్రం కనిపిస్తుంటాయి. కాపీ రైట్స్‌ నిబంధనల ప్రకారం.....
News

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని విష్ణు నివాసం, వసతి సముదాయం, శ్రీనివాసం, మాధవం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత దర్శన టోకెన్లు అందిస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఫెన్సింగ్...
News

తుది దశలో రామాలయ నిర్మాణం.. ప్రాంగణానికి రామ దర్బార్ విగ్రహాలు..

అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయ నిర్మాణం పనులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పంచుకున్నారు. రామ దర్బారలో ప్రతిష్టించాల్సిన దైవిక విగ్రహాలు ఈ...
News

శని శింగనాపూర్ ఆలయ పవిత్రను కాపాడాలి

మహారాష్ట్రలోని అహల్యా నగర్ లో లక్షలాది మంది హిందువుల ప్రార్థనా స్థలం అయిన శ్రీ శని శింగనాపూర్ ఆలయ పవిత్ర వేదికను శుభ్రం చేయడానికి ముస్లిం కార్మికులతో 'గ్రిల్'ను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికరంగా ఉండటమే కాకుండా, ఆలయ పవిత్రత,...
1 691 692 693 694 695 2,478
Page 693 of 2478