క్రైస్తవంలో నుంచి సిక్కు మతంలోకి 500 మంది సిక్కులు
ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని ఇండో-నేపాల్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘర్ వాపసి కార్యక్రమంలో సుమారు 500 మంది సిక్కులు వారి సిక్కు మతంలోకి తిరిగి వచ్చారు.బెల్హా మరియు తాతార్గంజ్ గ్రామాల్లో జరిగిన వేడుకల్లో సిక్కు...









