కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు, తాడిగడప గ్రామాల చేరువలో అక్రమంగా నివసిస్తున్న 15మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తులు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడినవారు అని భావిస్తున్నారు. వారు తాడిగడపలో ఒక నిర్మాణ స్థలంలో...









