అర్ధరాత్రి ఫొటోలు తీస్తున్నారు… పోలీసులపై ఎమ్మెల్యే ఫిర్యాదు
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మే నెలలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో హిందూ సంస్థల కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తన డైరక్టర్...









