శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆలయ సంప్రదాయాలను కాపాడేలా పలు కీలక నిర్ణయాలను ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఇకపై కల్యాణోత్సవాలు, క్షీరాభిషేక...
అత్యవసర పరిస్థితిని విధించిన పది రోజులకి, జూలై 4,1975న నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మీద నిషేధం విధించింది. అదే సమయంలో నిషేధానికి గురైన 26 సంస్థలలో అర్ఎస్ఎస్ అతి పెద్దది. దేశంలో రాబోయే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా...
( జూన్ 25 - ఎమర్జెన్సీ విధించిన రోజు ) అంతర్గత కల్లోలం కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని చీకటి...
బహిరంగంగా ఓ యువతిని వేధించి, మరణానికి కారణమైన ముగ్గుర్ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. రసీనా అనే యువతిని బహిరంగంగా వేధిస్తూ, మోరల్ పోలీసింగ్ చేస్తున్నట్లు కూడా వీరిని గుర్తించారు. ముబ్షీర్; ఫైసల్, రఫ్నాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.....
సరైన అనుమతులు లేకుండా ఇంటిని ప్రార్థనా సమావేశ మందిరంగా మార్చరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. గృహంలో ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తిరువారూర్ జిల్లాలోని కొడవసల్కు చెందిన పాస్టర్...
మంత్రి శివన్ కుట్టి విషయంలో కేరళ రాజ్ భవన్ గట్టి వైఖరి తీసుకుంది. భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాల్లో భారతమాత చిత్రపటం వుండితీరుతుందని రాజ్ భవన్ తేల్చి చెప్పింది.అంతేకాకుండా దీపారాధన కూడా వుంటుందని కూడా ప్రకటించింది. రాజ్ భవన్ లో జరిగిన...
ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్రమ మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మరో నాలుగు అక్రమ మదర్సాలను సీల్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ హరిద్వార్ లో ఓ లెక్క ప్రకారం 85 కి పైగా అక్రమ మదర్సాలను పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం...
శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం రేగింది. ఆలయం సమీపంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న డివైడర్పై వీటిని గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం సత్రం ముందునుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్ వద్ద ఉన్న సంచిని గమనించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు...
కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల అభయారణ్యం ప్రాంతంలో ఏడు నదులు కలిసే సప్త నదుల సంగమేశ్వర క్షేత్ర శిఖరాన్ని కృష్ణా జలాలు తాకాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఎగువ పరివాహక...