News

News

భద్రాద్రి ఆలయంలో కియోస్క్‌ మిషన్లు.. ఇక సులభంగా దర్శన, ప్రసాద టికెట్లు

భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం.. భక్తుల సౌకర్యార్థం మరో డిజిటల్‌ సేవను తీసుకొచ్చింది. ఫెడరల్‌ బ్యాంక్‌ సౌజన్యంతో భక్తులు అతి సులభంగా దర్శన, సేవలు, ప్రసాద టికెట్ల టోకెన్లు తీసుకోవడానికి ఆలయంలో మూడు చోట్ల కియోస్క్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఆలయ...
News

‘లవ్ జిహాద్’ కోసం ముస్లింలకు డబ్బు ఇస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ పరారీ

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లవ్ జిహాద్ కేసులో ముస్లిం యువకులకు డబ్బు ఇచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ అలియాస్ డకాయిట్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని...
News

మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

తమిళనాడులోని మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... • ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను...
ArticlesNews

ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ

( జూన్ 23 - డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం ) బ్రిటిష్‌వారు స్వాతంత్ర్యం ఇచ్చే ముందు అఖండ భారతావనిని ముక్కలు చేసి పాకిస్తాన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్ పుట్టక ముందే దాన్ని చీల్చడంలో సఫలీకృతుడయ్యారో...
ArticlesNews

బాల్యంలోనే ధర్మమార్గం చూపాలి

– హనుమత్‌‌ప్రసాద్‌ ‌రామాయణంలో బాలకాండను ఓసారి అవలోకిస్తే బాల్యంలోనే విలువల గురించి ఎంతో తెలుసుకోవాలని మనకర్థమవుతుంది. దశరథుడు తన ముగ్గురు భార్యలకు నల్గురు కుమారులు పుట్టినందుకు చాలా సంతోషపడ్డాడు. పిల్లలు పుట్టడం తల్లిదండ్రులకు ఒక ఆనందకరమైన క్షణం. అంతా శుభాకాంక్షలు చెబుతారు....
News

ఆ తీర్పు న్యాయ చరిత్రలోనే మాయనిమచ్చ

యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నకాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన తీర్పు ప్రపంచ న్యాయచరిత్రలోనే మాయనిమచ్చ అని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అభివర్ణించారు. దేశంలో అత్యయిక స్థితి విధించి ఈనెల 25వ తేదీతో 50 ఏళ్లుపూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం...
News

భారత్‌ ఇకపై ఉగ్రవాద బాధితురాలిగా ఉండదు : రాజ్‌నాథ్‌

దాయాది పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని వ్యాఖ్యానించారు. ఉగ్ర చర్యలకు వ్యూహాత్మకంగా బదులిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆపరేషన్‌...
News

మా కీలక సైనిక స్థావరాలపై భారత్‌ దాడి నిజమే : పాక్‌ ఉప ప్రధాని

ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాక్‌పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఇన్నాళ్లూ తమకు...
News

ఖలిస్థాన్‌ కార్యకలాపాలు నిజమే

తమ గడ్డపై ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న మాట నిజమేనని కెనడా తొలిసారిగా అంగీకరించింది. భారత దేశం గూఢచర్యానికి పాల్పడుతున్నదని, తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని ఇన్నాళ్లు కెనడా విమర్శిస్తూ వచ్చింది. అయితే భారత్‌ మొదటి నుంచి ఆరోపించిన విధంగా...
1 648 649 650 651 652 2,478
Page 650 of 2478