పాకిస్థాన్ బుద్ధి మారదు.. మళ్లీ టెర్రరిస్ట్ల లాంఛ్ ప్యాడ్స్ను నిర్మిస్తున్న దాయాది దేశం..
ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టం వాటిల్లినా పాకిస్థాన్తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత్పై విషం కక్కడాన్ని మానుకోదు. ఉగ్రవాదం విషయంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వెనకడుగు...









