మానసరోవర్కు చేరుకున్న యాత్రికుల తొలి బృందం
పరమశివుని సన్నిధిగా భక్తకోటి భావించే కైలాస పర్వతం, మానసరోవరాల దర్శనం కోసం బయలుదేరిన 36 మంది భారతీయ యాత్రికుల బృందం గురువారం ఆ పవిత్ర స్థానానికి చేరుకుందని చైనా అధికారులు వెల్లడించారు. ఐదేళ్ల విరామం తర్వాత ఈ యాత్రలో పాల్గొంటున్న తొలి...









