News

ArticlesNews

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ – ఆర్ఎస్ఎస్‌ను స్థాపించిన కేశవ్, 1889లో నాగపూర్‌లోని హెడ్గేవార్ కుటుంబంలో జన్మించారు. ఆయన 51 ఏళ్ళ వయసులో అంటే 1940లో మరణించారు. కాంగ్రెస్ సంస్థను 1885లో స్థాపించారు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది. 1889 నుంచి 1947...
News

భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న మునీర్‌..!

భారత్‌ అకారణంగా రెండు సార్లు పాకిస్థాన్‌పై దాడికి పాల్పడిందని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌ నోరుపారేసుకున్నారు. న్యూదిల్లీకి వ్యూహాత్మక ముందుచూపు కొరవడిందన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందన్నారు. మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. కరాచీలోని నేవల్‌...
News

బయటపడిన మహాభారతం ఆనవాళ్లు.. 4,500 ఏళ్ల నాగరికత వెలుగులోకి!

మహాభారత కాలం నాటి ఆనవాళ్లు మరోమారు బయటపడ్డాయి. రాజస్థాన్‌ దీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తవ్వకాలు చేపట్టింది. 23 మీటర్ల లోతు వరకు జరిపిన ఈ పరిశోధనల్లో 4500 ఏళ్ల నాటి పురాతన నాగరికతకు సంబంధించిన...
News

దిబ్రుగఢ్‌లో 128 ఏళ్ల నాటి జామా మసీదు కూల్చివేత

అస్సాం దిబ్రూఘర్‌లోని 128 ఏళ్ల నాటి చౌల్ఖోవా జామా మసీదును సోమవారం జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. పట్టణ వరదలను నివారించే లక్ష్యంతో కీలకమైన డ్రైనేజీ అప్‌గ్రేడ్‌ను ప్రారంభించడానికి 128 ఏళ్ల పురాతన మసీదు కూల్చివేత పరస్పర అంగీకారంతో నిర్వహించబడిందని దిబ్రూగఢ్ మరియు...
News

జగన్నాథ రథ యాత్రలో బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు..?

ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ...
News

వైభవంగా జగన్నాథుని రథయాత్ర

హరేకృష్ణ గోకులక్షేత్రం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు నగరంలో జగన్నాథస్వామి రఽథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఏలూరు రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర నగరంలో నిర్వహించడం వల్ల ఇక్కడ ప్రజలకు అంతే...
News

తీర్థయాత్రల ద్వారా ధార్మిక భావన : ప్రధానమంత్రి

తీర్థయాత్రలు క్రమశిక్షణను, పరస్పర ప్రేమని, సోదర భావాన్ని నేర్పిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్.. మనసులోని మాట కార్యక్రమం 123వ సంచికలో తీర్థయాత్రలపై ఆయన ప్రసంగిస్తూ, ఎవరైనా తీర్థయాత్రలకు బయలుదేరే ముందు ఎవరైన కూడా "ఇన్నాళ్లకి...
News

విజయవాడ దుర్గమ్మకు.. హైదరాబాద్‌ ‘మహాకాళి’ బోనం సమర్పణ

హైదరాబాద్‌ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ...
News

సంఘటిత హిందూ సమాజ నిర్మాణమే ఆర్.ఎస్.ఎస్. సంకల్పం: బయ్యా వాసు

మాతృభూమి సేవ కోసం ఉద్భవించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. 1925లో పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారిచే స్థాపించబడిన ఈ సంస్థ పురుడుబోసుకున్న అనతి కాలంలోనే ఎంతో మంది సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేసి అటు సమాజంలో సామాజిక రుగ్మతలను నిర్మూలించి,...
News

సెప్టెంబరులో ప్రపంచ అయ్యప్ప భక్తులతో సభ

శబరిమల చరిత్రలోనే తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులతో పంపాబేస్‌ వద్ద సెప్టెంబరులో సభను ఏర్పాటు చేయనున్నట్లు కేరళ మంత్రి వీఎన్‌ వాసవన్‌ ప్రకటించారు. ఓనం వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, రాబోయే మండల, మకరవిళక్కు సీజన్‌ సందర్భంగా అయ్యప్ప...
1 637 638 639 640 641 2,478
Page 639 of 2478