హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ను స్థాపించిన కేశవ్, 1889లో నాగపూర్లోని హెడ్గేవార్ కుటుంబంలో జన్మించారు. ఆయన 51 ఏళ్ళ వయసులో అంటే 1940లో మరణించారు. కాంగ్రెస్ సంస్థను 1885లో స్థాపించారు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది. 1889 నుంచి 1947...









