News

News

జమ్మూకశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహదేవ్‌’ : ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు ఆల్‌-ఇండియా రేడియో వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల...
News

ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌

ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌ (19) నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్‌ టై బ్రేకర్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75...
News

అయోధ్యలో వివిధ రకాల దేవతా వృక్షాలతో పంచవటి రూపకల్పన

అయోధ్య ఆధ్యాత్మిక , సాంస్కృతిక వైభవాన్ని మరింతగా ఇనుమడింపచేయడానికి త్రేతాయుగం నుండి ప్రేరణ పొంది 20 ఎకరాల విశాలమైన చెట్లతో కూడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాంతానకి పంచవటిగా నామకరణం చేశారు.. పవిత్ర రామాయణంలో చెప్పబడినట్లుగా, శ్రీరాముడు అరణ్యవాస సమయంతో...
News

ఆపరేషన్‌ సిందూర్‌.. 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం: రాజ్‌నాథ్‌ సింగ్‌

పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్థాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది...
ArticlesNews

చోళ సామ్రాజ్యం ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం

చోళ సామ్రాజ్యాన్ని ప్రశంసిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేవి కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. “చోళ సామ్రాజ్యం భారతదేశ స్వర్ణ యుగాలలో ఒకటి అని చరిత్రకారులు నమ్ముతారు. చోళ సామ్రాజ్యం భారతదేశ ప్రజాస్వామ్య తల్లి...
News

భారత్ ను భారత్ లాగే వుంచాలి : మోహన్ భాగవత్

భారత్ ను భారత్ లాగే వుంచాలని, దానిని అనువదించొద్దని లేదా మార్చకూడదని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ సూచించారు.ఈ సందర్భంగా భారత్ అనే అర్థం వెనుక వున్న సాంస్కృతిక గుర్తింపును బలంగా నొక్కి చెప్పారు. కొచ్చిలో జరిగిన జ్ఞాన్...
ArticlesNews

పండుగల మాసం శ్రావణ మాసం

తెలుగు పంచాంగం ప్రకారం పన్నెండు మాసాల్లో ఐదోది శ్రావణ మాసం. సకల శుభాల మాసం శ్రావణ మాసం అంటారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక జులై 25 శుక్రవారం నుంచి శ్రావణ మాసం...
News

సూర్యాలయాన్ని ఆక్రమించి, కుద్రత్ పూర్‌గా పేరు మార్చిన బంగ్లాదేశ్ ముస్లింలు

అస్సాంలోని గౌహతి దగ్గరలో ఉన్న కామాఖ్య శక్తిపీఠం ఉన్న నీలాచల్ కొండకు ఎదురుగా సూర్యపహార్ అనే ఓ కొండ ఉంది. అది ఎంతో ప్రాచీనమైన సూర్యదేశాలయానికి ప్రసిద్ధి. అయితేఇఫ్పుడు ఆ కొండను సూర్యపహార్ అని పిలిస్తే ఎవరికీ అర్థం కాదు, అదే...
News

“ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు : సుప్రీంకోర్టు..

2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు...
News

గండికోటకు యునెస్కో గుర్తింపు దిశగా అడుగులు

ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో చోటు కల్పించేందుకు నివేదికను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. వైయస్సార్ కడప జిల్లా గండికోట లోయకు ప్రపంచ స్థాయిలో యునెస్కో గుర్తింపు ఆమోదం కోసం...
1 593 594 595 596 597 2,478
Page 595 of 2478