News

News

విజయవంతంగా ప్రళయ్‌ మిసైల్‌ పరీక్షలు..

భారత రక్షణరంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ప్రళయ్‌ క్షిపణిని వరుసగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలో 28, 29 తేదీల్లో నిర్వహించిన టెస్ట్‌లు విజయవంతమయ్యాయి. ఈ క్షిపణి అత్యధిక, అత్యల్ప రేంజిని అంచనా వేయడానికి యూజర్‌ ఎవల్యూషన్‌...
News

ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో పక్కదారి పట్టిన ఆగమ నియమాలు

టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగమ నియమాలను పక్కనపెట్టిన కొందరు వ్యక్తులు అనధికారికంగా విగ్రహాల ఏర్పాటుకు యత్నించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో కొందరు టిటిడి ఉద్యోగులు, అర్చకులు కలిసి అనధికార పనులకు తెరతీశారు....
News

వైభవంగా నగర సంకీర్తన

నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో సమరతసేవా భక్త బృందం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల గుండా భజనలు చేస్తూ నగర సంకీర్తనను చేశారు. ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు...
News

మధ్యప్రదేశ్‌లో 16-17 శతాబ్దాల నాటి శివలింగం

మధ్యప్రదేశ్‌లో పురావస్తు వారసత్వంగా పిలువబడే విదిష జిల్లాలోని ఉదయపూర్ పట్టణంలోని ఒక మసీదు సమీపంలో తవ్వుతుండగా 16-17 శతాబ్దపు శివలింగం కనుగొనబడిందని సమాచారం అందుకున్న పురావస్తు శాఖతో సహా స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం ప్రకారం,గంజ్‌బాదసౌదా నుండి 18...
News

ఆగ్రా ఇస్లామిక్ మతమార్పిడి ముఠా : 2050 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చే కుట్ర

ఇటీవల, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అక్రమ మతమార్పిడుల ద్వారా 2050 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని కుట్ర పన్నుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ముఠాను పోలీసులు బయటపెట్టారు. ఈ సందర్భంలో, జమ్మూ కాశ్మీర్,పాకిస్తాన్‌తో సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వార్త...
News

‘‘హ్యూమన్ ట్రాఫికింగ్’’ కేసులో ఇద్దరు క్రైస్తవ సన్యాసినుల అరెస్ట్..

అక్రమ మత మార్పిడి, మానవుల అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను రాయ్ పూర్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి సంబంధమున్న, సహాయం చేస్తున్న మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా ఆగ్రా నుంచి వచ్చినట్లు...
News

కాంగ్రెస్ నేత “పాకిస్తాన్ అనుకూల” వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని...
News

భారత సైన్యంలో కొత్త శక్తి.. ‘రుద్ర’

శత్రుమూకల ఆట కట్టించేలా భారత సైన్యంలో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది. భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ‘ఆల్‌ఆర్మ్స్‌ బ్రిగేడ్‌’ను ఏర్పాటుచేసినట్లు సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. దీనికి ‘రుద్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. భారత సైన్యం ప్రస్తుత సవాళ్లను...
News

ఆపరేషన్ మహదేవ్ వివరాలను పార్లమెంట్ లో వెల్లడించిన అమిత్ షా

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం...
NewsSeva

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో 26-7-2025 తేదిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలు, కంటి, రక్త , B.P పరీక్షలు చేశారు. శ్రీ బాలాజీ సేవా...
1 591 592 593 594 595 2,478
Page 593 of 2478