ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 3 వ భాగం ఇక్కడ చదవండి ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం భాగం ఇక్కడ చదవండి ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం భాగం ఇక్కడ చదవండి...
రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్లతో పలు దేవాలయాల పునర్నిర్మాణం చేపడుతున్నామని దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయాల పరిమాణాన్ని బట్టి 18 నుంచి 24 నెలలు వ్యవధిని నిర్ణయించి,...
బంగ్లాదేశ్ బ్యాంక్ మహిళలకు కఠినమైన దుస్తుల నియమావళిని విధించడం, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను నిషేధించే కొత్త ఆర్డినెన్స్తో పాటు, ఇటీవల జారీ చేసిన ఆదేశం విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. తాలిబాన్ తరహా పాలనకు దారితీస్తుందనే విమర్శలు చెలరేగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ అధినేత...
అక్రమ మతమార్పిడి ముఠా అనేక రాష్ట్రాల్లో తన నెట్వర్క్ను విస్తరించింది. ఢిల్లీకి చెందిన సూత్రధారి అబ్దుల్ రెహమాన్ ఏడు రాష్ట్రాల నుంచి డజన్ల కొద్దీ బాలికలు, యువతులను ట్రాప్ చేసి మతమార్పిడి చేయించాడు. ఈ యువతులలో కొందరు ప్రస్తుతం ఈ ముఠా...
నిజమే, కెనడాలో గంగాహారతి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు, భారత సంతతి వారు కలసి మిస్సిస్సాగా నదినే గంగానదిగా భావించి హారతి సమర్పించారు. టీమ్ ధిషమ్ అధ్వర్యంలో జూలై 8న జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ...
( జులై 29 - గరుడపంచమి ) మాతృభక్తికి, మహావిష్ణువు సేవకు పరమ నిదర్శనం గరుత్మంతుడు. స్వర్గంలో పోరాడి అమృతాన్ని తెచ్చి తల్లిని దాస్యంనుంచి విడుదలచేశాడు. తను మాత్రం బిందువైనా సేవించ లేదు. గరుడుడి సాహస త్యాగాలకు విష్ణువే ఆశ్చర్యపోయి.. వాహనంగా...
భారతీయ దృక్పథం ఆధారంగా విద్యా విధానంలో కొత్త మార్పులు చేర్పులు చేపట్టాల్సిన అవసరం వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. గతంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా వలసవాద ప్రభావానికి లోనైందని, అందుకే భారతీయ దృక్పథం ఆధారంగా విద్యలో...
ఆపరేషన్ సిందూర్తో భారత్ బలం తెలిసిందని, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో మేక్ ఇన్ ఇండియా కీలక పాత్ర వహించిందని ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ఆయన శనివారం రాత్రి తమిళనాడులోని తూత్తుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. తమిళుల...
శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఉద్యోగాల సందడి ప్రారంభం కానుంది. జూలై 28న జరగబోయే జాబ్ మేళా మారనుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) సంయుక్త ఆధ్వర్యంలో పాతపట్నం వద్ద మహేంద్ర డిగ్రీ కాలేజీ...
విశాఖ నగరంలో మార్వాడీల కావడి యాత్రను వైభవంగా నిర్వహించారు. మాధవధార వద్ద ప్రారంభమైన యాత్ర కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం మీదుగా బీచ్ రోడ్డుకు చేరింది. సుమారు 1000 మందికి పైగా భక్తులు ఇందులో పాల్గొన్నారు. శ్రావణమాసంలో నిర్వహించే ఈ...