News

News

గో కృషి వాణిజ్య వ్యవస్థకై కిసాన్ సంఘ్ పిలుపు

దేశంలో ఆహార ధాన్యాలు విషంతో కలుషితం కావడంపై నాగపూర్ లోని రేషింబాగ్‌ స్మృతి మందిర్ కాంప్లెక్స్‌లోని మహర్షి వ్యాస్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యవర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాన్య...
News

మతమార్పిడి జరగకుండా వివాహం చట్టవిరుద్ధం

మతం మారకుండా వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తుల వివాహం చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆర్యసమాజ్​లో చట్టాన్ని ఉల్లంఘించి మైనర్​కు వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్​ను కిడ్నాప్ చేసి ఆర్యసమాజ్​లో వివాహం చేసుకున్న వ్యక్తిపై క్రిమినల్...
News

హిందువునని చెప్పుకుంటూ శివాలయంలో పూజారిగా చేరిన మహ్మద్ ఖాసిం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాద్రి గ్రామంలో ఉన్న ఒక పురాతన శివాలయంలో, తాను హిందువునని చెప్పుకునే ఒక యువకుడు దాదాపు ఒక సంవత్సరం పాటు పూజారిగా పూజలు నిర్వహించాడు....
News

చైన్నైలోని ఓ రోడ్డుకు వివాదాస్పద క్రైస్తవ బోధకుడి పేరు పెట్టిన డీఎంకే ప్రభుత్వం

చెన్నై సెంట్రల్ సమీపంలోని కిల్పాక్‌లోని వాడ్డెల్స్ రోడ్డును అధికారికంగా 'ఆర్చ్ బిషప్ ఎజ్రా సర్గుణం రోడ్డు'గా పేరు డీఎంకే ప్రభుత్వం పేరు మార్చింది. HR&CE మంత్రి శేఖర్బాబు, చెన్నై మేయర్ ప్రియా , DMK ఎమ్మెల్యే ఇనిగో ఇరుధయరాజ్ సమక్షంలో DMK...
ArticlesNews

అటవీ కార్చిచ్చుపై ‘‘సంకీర్తన’’ ద్వారా అవగాహన

అటవీ సంపద ఇప్పుడు లోకంలోనే అత్యంత కీలకమైన సంపద. అడవులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కూడా అటవీ సంపదను రక్షించుకునే విషయంలో అనేకంగా జాగృత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఒడిశాలో మాత్రం...
ArticlesNews

మొదటి వ్యవసాయ శాస్తగ్రంథం – ‘కృషి పరాశరము’

‘‌కృషి పరాశరము’- ఇది వ్యవసాయం గురించి చర్చించే గ్రంథం. రచయిత పేరు కూడా గ్రంథశీర్షికలోనే కలసి ఉంది-పరాశరుడు. ఇదే కాదు, మానవులకు ప్రధాన ఆహారం చెట్ల నుండే వస్తుంది గనుక ‘వృక్షాయుర్వేదము’తో ఆ విషయాన్ని చర్చించినవారు కూడా పరాశరుడే. మరొకటి, ‘పరాశర...
News

ఆలయాల భద్రతకు నిఘా నేత్రాలు

దేవాలయాల్లో చోరీలు, విగ్రహాల విధ్వంసాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆలయాల రక్షణకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తోంది. పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఈ విషయమై దృష్టి సారించారు. జిల్లాలో ఆలయాలు ఎన్ని...
News

ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్‌ 22 నుంచి దసరా ఉత్సవాలు..

దసరా ఉత్సవాలకు సమయం రానేవచ్చింది.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో.. ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. సెప్టెంబర్‌...
News

హిందూ అమ్మాయిలే టార్గెట్, పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ గ్యాంగ్..

ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు....
News

శివ భక్తుడిగా మారిన జపాన్ కోటీశ్వరుడు హోషి టకాయుకి !

జపాన్‌కు చెందిన 41 ఏళ్ల హోషి తకయుకి టోక్యోలో 15 సౌందర్య సాధనాల దుకాణాలను కలిగి ఉన్న విజయవంతమైన వ్యవస్థాపకుడు; కానీ ఇప్పుడు ఆయన 'బాల కుంభ గురుముని' అని పిలుస్తారు,ఆయన ప్రస్తుతం కాషాయ వస్త్రధారతో శివ భక్తునిగా ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తూ...
1 592 593 594 595 596 2,478
Page 594 of 2478