గో కృషి వాణిజ్య వ్యవస్థకై కిసాన్ సంఘ్ పిలుపు
దేశంలో ఆహార ధాన్యాలు విషంతో కలుషితం కావడంపై నాగపూర్ లోని రేషింబాగ్ స్మృతి మందిర్ కాంప్లెక్స్లోని మహర్షి వ్యాస్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యవర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాన్య...









