సీతంపేటలో “ఆగ్రోఫ్రెష్” ఆదివాసీ సేంద్రీయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం
గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి మరో ముందడుగుగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో "ఆగ్రోఫ్రెష్" ఆదివాసీ సేంద్రీయ, చిరుధాన్యాల విక్రయ కేంద్రం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ,...









