కాశీ నుంచి కేదార్నాథ్.. చెప్పుల్లేకుండా యువకుడి సైకిల్ యాత్ర
ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో అజయ్ కుమార్ పటేల్ అనే యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. అదీ చెప్పుల్లేకుండానే. కాశీ విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన అతడి యాత్ర ఇప్పటికే 11 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 11 జ్యోతిర్లింగాలు, ఇతర...









