News

News

దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్టు రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్‌పాటిల్‌ తెలిపారు. నరసాపురం రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న ఆధు నికీకరణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్‌లో...
News

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్రలు

సీనియర్‌ సిటిజన్లు ఆధ్యాత్మిక ప్రాంతాలను తిలకించాలన్న కోరికను తీర్చేందుకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్రా ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ ఏరియా మేనేజర్‌ ఎం.రాజు చెప్పారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో నిర్వహించిన...
News

కూచిపూడి అభివృద్ధికి చర్యలు

కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కూచిపూడి గ్రామ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.....
ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన...
News

సంచలన విషయాలు బయటపెట్టిన ఉగ్రవాది యాసిన్ మాలిక్..

ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత...
News

ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు ఎదురుదెబ్బ.. చైనాకు తప్పని భంగపాటు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్థాన్, చైనాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు దేశాలు కూడా భంగపాటుకు గురి అయ్యాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ-BLA, దాని ఆత్మాహుతి దళం, మజీద్ బ్రిగేడ్‌ను UN 1267 ఆంక్షల...
News

అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ ఈవో తనిఖీలు

టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింగాల్ అన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న...
News

చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం

చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను పునఃప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA ఆమోదం తెలిపింది. మాన్సూన్ విరామం అనంతరం ఈ సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. యాత్రలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖ స్పష్టం...
News

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP ఘనవిజయం..

దేశంలో ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్-DUSU ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం-ABVP సత్తా చాటింది. నాలుగు టాప్ పోస్టుల్లో మూడింటిని గెలుచుకుంది. కాంగ్రెస్ విద్యార్థి సంఘం-స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా-NSUI కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని గెలుచుకుంది. ‘‘ఓట్...
News

విజయవాడలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులు అర్చకుల ఆత్మీయ సమావేశం

సమరసత సేవా ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో అర్చకత్వంలో శిక్షణ పొందిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల అర్చకుల ఆత్మీయ సమావేశం ఈరోజు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి...
1 507 508 509 510 511 2,477
Page 509 of 2477