దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్టు రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనంద్పాటిల్ తెలిపారు. నరసాపురం రైల్వేస్టేషన్లో జరుగుతున్న ఆధు నికీకరణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమృత్ భారత్ పథకంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్లో...









