స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి సెప్టెంబర్ 20, 21, 2025 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ...









