News

News

స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి సెప్టెంబర్ 20, 21, 2025 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ...
News

సంభాల్ లో అక్రమ మసీదులు, మదర్సాల కూల్చివేత, కేసులు నమోదు

సంభాల్ యంత్రాంగం అక్రమ, చట్టవిరుద్ధ ఆక్రమణలపై ఉక్కు పాదం మోపింది. మసీదు, మదర్సా, చివరికి ఊరి చెరువులను కూడా కబ్జా చేసిన వారిపై కేసులను నమోదు చేయడం ప్రారంభించింది. మదర్సాలు, మసీదులను సంరక్షించే వారు ఈ ఆక్రమణలను మరింత సులభతరం చేశారన్న...
ArticlesNews

పితృ తర్పణాలకు ప్రసిద్ధి.. ఈ ఏడు ప్రముఖ ప్రాంతాలు

ప్రస్తుతం దేశంలోని హిందువులు తమ పెద్దలకు తలచుకుని వారికి తర్పణాలు అందించే పితృపక్షం రోజులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 21న అమావాస్యతో ఇవి ముగియనున్నాయి. పితృ పక్షం చివరి రోజున చాలామంది తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తుంటారు. దేశం నలుమూలలా పిండ...
News

ఉగ్రవాదుల గౌరవం కోసం మునీర్ పట్టు ..

హల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్‌ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ...
News

ముస్లింలు టెక్సాస్ ను వదిలిపోవాలి!

అమెరికాలో 31వ జిల్లా టెక్సాస్ నుంచి వాలెంటీనా గోమెజ్ పోటీ చేస్తున్నారు. ఈమె ఒక నినాదంతో బరిలోకి దిగారు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ నినాదం టెక్సాస్ ను ముస్లింలు వదిలి పోవాలి. పైగా పవిత్ర ఖురాన్ ప్రతిని దగ్ధం...
News

పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలతోనే ఉగ్రవాదుల అంత్యక్రియలకు అధికారులు

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్...
News

కేదార్‌నాథ్‌కు కేబుల్‌పై వెళ్లేలా

ఉత్తరాఖండ్‌లోనని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్‌కు రోప్‌వేలో వెళ్లే అవకాశం సాకారం కానుంది. ఈ క్షేత్రాన్ని ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే సందర్శించొచ్చు. ఈ సమయంలోనే ఏటా 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని సోన్‌ప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథ్‌ను...
News

అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తాను : సీజేఐ బీఆర్ గ‌వాయ్

అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తాన‌ని సీజేఐ బీఆర్ గ‌వాయ్ పేర్కొన్నారు. ఖ‌జుర‌హో ఆల‌య స‌మూహంలో ఉన్న విష్ణు దేవుడి విగ్ర‌హానికి చెందిన వివాదంపై స్పందిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద ఖ‌జుర‌హో ఆల‌య స‌మూహంలో ఉన్న జ‌వారి...
ArticlesNews

విశ్వామిత్రుడు

‘వశిష్ఠ వాక్యం’ అని మన తెలుగులో ఒక జాతీయం ఉంది. తిరుగులేని నిర్ణయం అనే అర్థంలో దాన్ని వాడుతుంటారు. వశిష్ఠుడు అనగానే మనకు విశ్వామిత్రుడూ గుర్తొస్తాడు. వశిష్ఠుడు స్వతహాగా మహర్షి అయితే విశ్వామిత్రుడు గాధేయుడిగా క్షత్రియ వంశంలో జన్మించి పట్టుదల, తపోబలంతో...
News

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని , పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ప్రతి దశ లోనూ అధికారుల మధ్య సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం...
1 508 509 510 511 512 2,477
Page 510 of 2477