హిందువుల మనోభావాలను గౌరవించండి
ఈద్ సందర్భంగా గోవును వధిస్తామని ముస్లింలలోని కొన్ని వర్గాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయని, ఇది అభ్యంతరకరమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కేంద్ర సంయుక్త కార్యదర్శి సురేందర్ జైన్ అన్నారు. హిందువులు ఆవును గోమాతగా భావిస్తారని, అయినా గో వధను సమర్థిస్తూ ఎప్పటికప్పుడు...









