కృష్ణా తీరంలో ధ్యాన కేంద్రాలు
ఇంద్రకీలాద్రిని, కృష్ణాతీరాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఇంజనీరింగ్, అభివృద్ధి పనులపై ఈవో శీనానాయక్ అధికారులు, ఎన్ఐఆర్ఎం, స్ఫాఅధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపై...







