News

News

హిందువుల మనోభావాలను గౌరవించండి

ఈద్‌ సందర్భంగా గోవును వధిస్తామని ముస్లింలలోని కొన్ని వర్గాలు నిరంతరం డిమాండ్‌ చేస్తున్నాయని, ఇది అభ్యంతరకరమని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కేంద్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌ జైన్‌ అన్నారు. హిందువులు ఆవును గోమాతగా భావిస్తారని, అయినా గో వధను సమర్థిస్తూ ఎప్పటికప్పుడు...
News

కిక్కిరిసిన కేదార్‌నాథ్‌ తొలిసారిగా ఏకబిగిన 22 గంటలపాటు దర్శనాలు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌కు మునుపెన్నడూ లేనివిధంగా భక్తులు తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 8 లక్షల మంది ఆలయాన్ని సందర్శించుకున్నారు. 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి రోజుకు 25 వేల నుంచి...
News

భారతీయ సంగీతంపై కృషికి జర్మన్ పండితుడికి పద్మశ్రీ అవార్డు

భారతీయ సంగీత సంపదపై దశాబ్దాలుగా పరిశోధన చేస్తూ, దాని పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జర్మనీకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ లార్స్-క్రిస్టియన్ కోచ్‌ను భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి...
News

అసోంలో ‘ఉమ్మడి పౌర స్మృతి​’ బిల్లుకు ఆమోదం

అసోం అసెంబ్లీ బుధవారం 'ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు'ను ఆమోదించింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. మతంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు,...
ArticlesNews

చర్చలతోనే అపోహలు దూరం

భారతదేశం ప్రపంచ వేదికపై ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతున్న ఈ కాలంలో, భారత్‌ను అర్థం చేసుకోవాలనే చర్చ కూడా సమాంతరంగా సాగుతోంది. అయితే ఒకవైపు భారత్‌ ఆధునిక శక్తిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, మరోవైపు దాని సాంస్కృతిక వ•లాలను అర్థం చేసుకోవడంలో...
News

ఇతిహాసాలే దౌత్య మార్గదర్శకాలు

బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను, రామాయణ-మహాభారతాలలోని సూత్రాలతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు...
ArticlesNews

సావర్కార్‌ ‌వ్యూహం – స్వాతంత్య్ర ఫలం

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌కి అట్లీ ప్రధానమంత్రి అయ్యారు. యుద్ధకాలంలో ప్రధానమంత్రిగా ఉన్న చర్చిల్‌ ‌ప్రతిపక్ష నాయకుడయ్యాడు. యుద్ధంలో బ్రిటన్‌ ‌విజయం సాధించిన తర్వాత ‘భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాల’న్న తీర్మానాన్ని బ్రిటన్‌ ‌పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయం జరిగింది. నిజమైన చరిత్ర...
News

విద్యా వ్యవస్థలో ప్రధానాచార్యుల కృషి కీలకం : డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి

నంద్యాలలోని స్థానిక శ్రీ రామకృష్ణా పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానాచార్యుల శిక్షణ తరగతుల సమారోప కార్యక్రమం ఘనంగా జరిగింది. మే 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి...
News

ముగిసిన ‘కాంతార’ వివాదం: చాముండేశ్వరి ఆలయంలో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్, తీవ్ర వివాదాస్పదమైన 'కాంతార' మిమిక్రీ వివాదానికి ముగింపు పలికారు. కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలోని చాముండి కొండపై వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. గర్భగుడిలో అమ్మవారికి క్షమాపణలు తెలిపి, ప్రత్యేక పూజలు నిర్వహించి తన...
1 3 4 5 6 7 2,339
Page 5 of 2339