News

News

“రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) భారీ షాక్ ఇచ్చింది. సాధారణ స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌పై రూ.1 లక్ష జరిమానా విధించింది....
ArticlesNews

మిషనరీలు, మావోయిస్టులు బలితీసుకున్న గిరిజన సేవకుడు

( ఆగస్టు 23 - స్వామి లక్ష్మణానంద సరస్వతి బలిదాన దినం ) ‘వేదాంత కేసరి’గా ఖ్యాతి గడించిన స్వామి లక్ష్మణానంద సరస్వతిని 2008లో ఆగస్టు 23 శ్రీకృష్ణాష్టమి పర్వదినం నాడు దారుణంగా హత్య చేసారు. ఒడిషా గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు...
ArticlesNews

తెలుగువాడి పౌరుష ప్రతీక, సాహస పతాక టంగుటూరి ప్రకాశం పంతులు

( ఆగస్టు 23 - టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ) తెల్లవాడి తుపాకిగుండుకు గుండెను ఎదురొడ్డిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో పుట్టిపెరిగి, ధారాళంగా డబ్బులు సంపాదించి, వాటిని దేశసేవ కోసమే ఖర్చుపెట్టి, ఆంధ్రరాష్ట్రానికి మొట్టమొదటి...
News

భారతీయులకు రూమ్‌.. పాక్‌ ఎంపీకి నో ఎంట్రీ.. యూఏఈలో షాకింగ్‌ ఘటన

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ పరపతిపై మరోసారి చర్చ మొదలైంది. యూఏఈలో విమానం రద్దు కావడంతో హోటల్‌ వసతి కోసం వెళ్లిన పాకిస్థానీ ప్రయాణికులకు అవమానకర అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌, ఎంపీ అసద్‌ ఖైసర్‌ ఆరోపించారు....
News

భారత్‌కు దీర్ఘకాలంలో చైనాతోనే ప్రధాన పోటీ: జనరల్ నరవణే

న్యూఢిల్లీ: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశంపై దృష్టి పెట్టాల్సి వస్తోందని, అయితే దీర్ఘకాలంలో చైనానే భారత్‌కు ప్రధాన పోటీదారుగా...
News

తుళ్లూరు శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన..

అమరావతి: రాజధాని అమరావతిలోని తుళ్లూరులో వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో గ్రామస్థులు పురాతన ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నారు. శ్రీ...
News

ఏనుగులను దైవత్వానికి ప్రతీకలుగా చూడాలి.. ఆరోగ్యం, సంరక్షణకు ప్రాధాన్యం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యక్తులు, ఆలయాలు, అటవీశాఖ, జంతు ప్రదర్శనశాలలు, పునరావాస కేంద్రాల ఆధీనంలో ఉన్న ఏనుగులను దైవత్వానికి ప్రతీకలుగా భావించి ఆదరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటి ఆరోగ్య పర్యవేక్షణ, సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌...
News

బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీ (CJP) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన బృందాన్ని కొందరు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. మాటామాటా పెరగడంతో దాడి జరిగిందని సీజేపీ ఆరోపించింది. అనంతరం వాహనంలో...
1 3 4 5 6 7 2,471
Page 5 of 2471