తిరువనంతపురం: శబరిమల సన్నిధానంలోని ప్రస్తుత భస్మకుళం వాస్తు శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంచనాల్లో తేలడంతో, కొత్త పవిత్ర కొలను (తీర్థకుళం) నిర్మించేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2014లో నిర్వహించిన దేవప్రశ్నంలో సన్నిధానంలో కొత్త ఆలయ చెరువు...
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మృతి చెందిన బాలిక ఖుషీ, వయస్సు సుమారు 15 సంవత్సరాలు. జూలై 15వ తేదీ రాత్రి పాలు కొనడానికి ఇంటి...
బంగ్లాదేశ్లో భారీ శ్రీరాముడి విగ్రహ నిర్మాణంతో సంబంధం ఉన్న ఒక హిందూ నేతను అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది మతపరమైన కుట్రే అని ఆరోపిస్తూ హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీ సంఘాలు శనివారం ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్...
అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. జూలై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. ఉత్సవాల్లో...
ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టు తీర్పునిచ్చింది.ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది....
ఆహారం కేవలం ఆకలి తీర్చే సాధనం కాదు.. అది జీవానికి ఆధారం, చైతన్యానికి మూలం. అందుకే భారతీయ సంప్రదాయంలో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తారు. అన్నం అంటే కేవలం వరి, గోధుమలు, జొన్నలు వంటి ధాన్యాలు మాత్రమే కాదు. జీవిని...
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కోరారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్సైట్లలో,...
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా "గోరింటా పూసింది – మనసంతా నిండింది" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి ఇందిరాదేవి తెలిపారు. భారతీయ సంస్కృతిలో గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి...
క్రైస్తవంలోకి మారి, ఆ మతం గురించి బోధిస్తూ, మతాచారాలు పాటించేవారు ఎస్సీల కిందకు రారని మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన పిటిషనర్ చింతాడ ఆనంద్ ఏప్రిల్ 21న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు...