ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంతీయ కార్యాలయంపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. జూన్ 16-17 మధ్య రాత్రి నివారణ్పూర్ ప్రాంతంలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు దుండగులు మోటార్...
రాష్ట్రంలో రెండేళ్లలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖను సమగ్రంగా ప్రక్షాళన చేసి, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక చర్యలు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి మీడియా...
( జూన్ 23 - శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ) డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారత రాజకీయ చరిత్రలో జాతీయవాద భావజాలానికి పునాది వేసిన మహోన్నత నాయకుడు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయ సమైక్యత, సాంస్కృతిక జాతీయవాదం, ప్రజాస్వామ్య వ్యవస్థలో...
ఏలూరు జిల్లా పెదపాడు మండలం సీతారామపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల విత్తనాలు, విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు.ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల...
భారత పురావస్తు శాఖ.. అభయారణ్యాల్లో దాగివున్న చారిత్రక సంపదను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే నల్లమల, లంకమల, శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ సర్వే నిర్వహిస్తోంది. అటవీ శాఖ సహకారంతో అభయారణ్యాల్లో వాటి జాడను కనుగొనే పనిలో పడింది. శేషాచలం...
అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక ప్రతిపాదన చేశారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం...
భారత నౌకాదళ శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. కోల్కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో జరిగిన కార్యక్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు నౌకలను ఆయన ప్రారంభించి జాతికి...
ఝార్ఖండ్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై మంగళవారం అర్ధరాత్రి 12.36 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఇద్దరు గుర్తు తెలియని...
ల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20, 21 తేదీలలో అయ్యలూరు గ్రామ పరిధిలోని ఎస్వీఆర్ ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరోగ్య, యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ...