News

News

ఆర్ఎస్ఎస్‌పై ఆంక్షలు విధించాలన్న USCIRF పిలుపు ఖండించిన విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (USCIRF) ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయత కూడా లేదని భారత విదేశాంగ శాఖ...
News

తిరుమలలో వైభవంగా పవిత్రోత్సవాలు.. శ్రీవారికి పవిత్రమాలల సమర్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. పాలు,...
News

జైశ్రీరామ్ ఒక పవిత్ర మంత్రం

నటి అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. కొంతమంది ‘జై శ్రీరామ్' ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు...
News

విజయవాడలో అయ్యప్ప గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనం

శబరిమల అయ్యప్ప క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన యాత్రా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని వక్తలు, ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు. నవంబరు 15 నుంచి జనవరి 20 వరకు జరిగే...
News

కెనడా గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో దాడి.. ఇద్దరికి గాయాలు

ఎడ్మంటన్‌: కెనడాలోని ఎడ్మంటన్‌లోని నానక్‌సర్‌ గురుద్వారాలో ఒక దుండగుడు స్క్రూడ్రైవర్‌తో వీరంగం సృష్టించాడు. ప్రార్థనల వేళ జరిగిన ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు 27 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఎడ్మంటన్‌లోని గురుద్వారా సముదాయంలోకి ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితుడు చొరబడ్డాడు. ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్న ఇద్దరు భక్తులపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు, ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాధితులతో పాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్‌)యాక్టింగ్ ఇన్‌స్పెక్టర్ ఎరిక్ స్టీవర్ట్ మీడియా...
News

కరడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజార్‌ ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తం

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ పేరుతో సాగుతున్న ప్రచారంపై భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అజార్‌ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారం నేపథ్యంలో అతడు బహిరంగంగా కనిపించడం లేదు. పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అతడిని అజ్ఞాతంలో...
ArticlesNews

బంధం కంటే ధర్మమే గొప్పది.. కౌరవుల్లో ధర్మం కోసం నిలిచిన యుయుత్సుడు

కౌరవులు అనగానే మనకు గుర్తొచ్చేది ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు. అయితే కౌరవ వంశంలో మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతడే యుయుత్సుడు. ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ ద్వారా జన్మించిన యుయుత్సుడు.. దుర్యోధనుడు సహా కౌరవులతో కలిసి పెరిగినా, అతని ఆలోచనలు మాత్రం...
News

ఒకప్పటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మార్పు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్, ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యంతో భయానక వాతావరణానికి నిలయంగా ఉండేది. అయితే, ఇప్పుడు అక్కడ పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. బీజాపూర్ జిల్లాలోని 'నంబి' జలపాతం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఇక్కడికి వెళ్లడానికి జనం వెనుకాడేవారు, కానీ నేడు...
ArticlesNews

10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

అయోధ్యలో అరుదైన సంప్రదాయం.. రాష్ట్రపతి, ప్రధానికి శాంతా దేవి రాఖీలు!

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని సోదరి శాంతా దేవి తరఫున దేశ ప్రముఖులకు రాఖీలు పంపనున్నారు. శృంగి రిషి సేవా సంస్థాన్ అధ్యక్షుడు సుభాష్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. సాకేత్ భవన్ మహంత్ సీతారాం...
1 2 3 4 5 2,471
Page 3 of 2471