శబరిమలలో ఏఐ సాంకేతికత.. భక్తుల మిస్సింగ్కి చెక్
వార్షిక యాత్ర సందర్భంగా తమ బృందాల నుంచి విడిపోయిన యాత్రికులను త్వరగా గుర్తించేందుకు శబరిమల, ఏఐ (AI) ఆధారిత థర్మల్ కెమెరాలను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థలో భాగంగా , నిలక్కల్, పంపా, సన్నిధానంలోని సమాచార కేంద్రాలు తప్పిపోయిన యాత్రికుల పేర్లను...









