ఈనెల 31 నుంచి శ్వేత గిరి యాత్ర!
శ్వేతగిరి యాత్రకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఐదురోజులు జరగనున్న వేణుగోపాలస్వామి యాత్రకు వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. వీరికి ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్టుబోర్డు చైర్మన్ సుగ్గు మధురెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు...