News

NewsProgramms

వైభవంగా సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 31 వ వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవాసమితి 31 వ వార్షికోత్సవం, స్థానిక ప్రథమ నంది దేవస్థానం వైయస్ఆర్ కళ్యాణ మండపంలో 19-1-2025 ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వేలుకూరి సురేష్ కుమార్, శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి, శ్రీ గంగ...
News

పాకిస్తాన్‌లో మసీదు కూల్చివేత

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో సియాల్‌కోట్‌లోని దస్కా ప్రాంతంలో ఒక మసీదును కూల్చివేసారు. పాకిస్తాన్‌లో మైనారిటీలైన అహ్మదీ తెగ ముస్లిములకు చెందిన మసీదు అది. నిజానికా మసీదు, పాకిస్తాన్ దేశం ఏర్పడిన 1947 ఆగస్టు కంటె చాలా ముందు నుంచీ ఉంది. పాకిస్తాన్...
ArticlesNews

మురుగన్ ఆలయం దగ్గర జంతుబలికి ముస్లిం సంస్థల ప్రయత్నం, హిందువుల నిరసనతో విఫలం

తమిళనాడు తిరుపరన్‌కుండ్రం పట్టణంలో మదురై కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ఎస్‌డిపిఐ సహా ముస్లిం సంస్థలు గత శనివారం ప్రయత్నించాయి. హిందువుల ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ దుర్మార్గాన్ని ఆపివేయించారు. ఎస్‌డిపిఐ అనేది నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ...
News

ఇరాన్ లో ఇస్లామిక్ రాజ్యం అవసరం లేదు.. హిజాబ్ వద్దే వద్దు : ఫజే హష్మీ

ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హష్మీ కూతురు ఫజే హష్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇస్లామిక్ ప్రభుత్వం అవసరమే లేదన్నారు. అంతేకాకుండా అసలు హిజాబే అవసరం లేదని తేల్చి చెప్పారు. హిజాబ్ వాడకాన్ని వ్యతిరేకిస్తూనే అమెరికాతో సంబంధాలను కొనసాగించాలన్నారు. హిజాబ్,...
News

కోల్‌కత్తా పుస్తక ప్రదర్శనలో వీహెచ్‌పీ స్టాల్‌కి అనుమతి నిరాకరణ.. హైకోర్టు ఆగ్రహం

కోల్ కత్తా వేదికగా జరిగే 48 వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో విశ్వహిందూ పరిషత్ స్టాల్ పెట్టుకోవడానికి అనుమతిని నిరాకిరించారు. పుస్తక ప్రదర్శన జరుగుతున్న ప్రతిసారీ విశ్వహిందూ పరిషత్ స్టాల్ ను ఏర్పాటు చేస్తూనే వస్తోంది. కానీ.. ఈ సారి మాత్రం...
News

యూసీసీ మాన్యువల్ కు ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆమోదం

ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) మాన్యువల్ కు ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలుకు మార్గం సుగమం అవుతుందని ఈ నిర్ణయం సామాజిక సంస్కరణల పట్ల తమ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ప్రతిభింభిస్తుందని ముఖ్యమంత్రి...
News

ధర్మ రక్షణకే హిందూమతం

ధర్మాన్ని రక్షించడానికి హిందూమతం పుట్టిందని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. విశ్వధర్మ విజయ యాత్రలో భాగంగా క్షేత్ర యాత్ర నిర్వహిస్తున్న దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాళ్ల గ్రామంలోని దత్తపాదుకా క్షేత్రానికి విచ్చేశారు....
News

‘రామదండు’లా తరలి రండి!

అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న కడపలో నిర్వహించనున్న శ్రీరామ మహా శోభాయాత్రకు భక్తులంతా రామదండులా నిండైన భక్తితో తరలి రావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ మైదానం వద్ద శ్రీరామ కల్యాణ వేదిక...
News

తిరుమల అన్నప్రసాదం మెనూలో మసాలా వడ

తిరుమలలో భక్తులకు మసాలా వడను ప్రసాదంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు సోమవారం నాడు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఐదువేల వడలను వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తిస్థాయిలో అమలు...
News

కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక సర్వీసు నడపనుంది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి పయనం అవుతుంది. అనంతరం 22న మళ్ళీ నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 రోజులపాటు యాత్ర సాగనుంది....
1 2 3 4 5 1,589
Page 3 of 1589