News

News

కందకుర్తిలో ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు ‘డాక్టర్ జీ’ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

ఇందూరు జిల్లా కంద‌కుర్తి గ్రామంలో కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించ‌నున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) వ్య‌వ‌స్థాప‌కులు డాక్టర్ హెడ్గేవార్ గారి స్మృతి మందిర నిర్మాణానికి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి గారి చేతుల మీదుగా...
ArticlesNews

రామం భజే శ్యామలం

దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా రామజన్మభూమి భవ్యమందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా...
News

హిందూ ఆలయాలపై ఆగని దాడులు!

హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.ఈ కోవలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. నోయిడా సమీపంలోని రీచ్‌పాల్ గఢీ గ్రామంలోని ఆలయంలో చొరబడి దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు....
GalleryNews

దేవాలయంలో అన్యమత అధికారుల అరాచకాలు

భారతదేశం ప్రధానంగా హిందూదేశం. ఇతర మతాలను ఆదరించే సద్గుణం ఉండడమే హిందూమతానికి సమస్య అయిపోయింది. ఆ లక్షణాన్ని ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడిన అబ్రహామిక మతాలు ఇస్లాం, క్రైస్తవం.... హిందూమతాన్ని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అయినా లౌకికవాదం...
News

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు ఆరువేల మంది అతిథులు

శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టాపనకు ఆరువేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. పోస్టు ద్వారా ఈ ఆహ్వానాలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, అతిథులకు పంపింది. జనవరి 22న అయోధ్యలో రంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో...
News

‘ఆదిత్య-ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు, ఫొటో షేర్‌ చేసిన ఇస్రో

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్‌ 1’ తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా వెల్లడించింది....
News

శ్రీవారి భక్తులకు తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్

శ్రీవారి భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం శుభవార్త అందించింది. తిరుపతికి వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీ ‘గోవిందం’ పేరుతో నిర్వహించబడుతుంది. మీరు రైలులో వెళ్ళవచ్చు. మీరు తిరుమల మరియు తిరుచానూరు ఆలయాలను సందర్శించవచ్చు....
ArticlesNews

పడిపూజ ఎందుకు చేస్తారు.. అయ్యప్ప దీక్ష నియమాలు ఏంటి?

కోర్కెలు తీర్చే స్వామి మణికంఠుడు.. అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గండాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక...
News

టీటీడీకి రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం

ముంబయికి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ టీటీడీకు రూ.5 కోట్ల విలువైన గాలిమరను విరాళంగా అందించింది. తిరుమల జీఎన్సీ ప్రాంతంలో ఈ గాలిమర ఏర్పాట్లను టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
News

విజ్ఞాన ప్రపంచంలో భారత కీర్తి పతాక డా. జ‌గ‌దీష్ చంద్ర‌బోస్‌

ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు...
1 2 3 4 5 1,023
Page 3 of 1023