News

News

శబరిమలలో ఏఐ సాంకేతికత.. భక్తుల మిస్సింగ్‌కి చెక్‌

వార్షిక యాత్ర సందర్భంగా తమ బృందాల నుంచి విడిపోయిన యాత్రికులను త్వరగా గుర్తించేందుకు శబరిమల, ఏఐ (AI) ఆధారిత థర్మల్ కెమెరాలను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థలో భాగంగా , నిలక్కల్, పంపా, సన్నిధానంలోని సమాచార కేంద్రాలు తప్పిపోయిన యాత్రికుల పేర్లను...
News

చిన్నారుల జగన్నాథ రథయాత్రకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీలో ఈ మహా ఉత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వనాలు, శంఖ నాదాల మధ్య జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలపై ఊరేగుతూ భక్తులకు...
ArticlesNews

పాకిస్తాన్‌లో మైనారిటీ బాలికల అపహరణలపై యూరోపియన్ పార్లమెంట్ తీవ్ర ఆందోళన

పాకిస్తాన్‌లో క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, అహ్మదీయాల వంటి మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల దీనస్థితిపై యూరోపియన్ పార్లమెంట్‌లో గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ బాధితులకు రక్షణ కల్పించాల్సిన కోర్టులు, పోలీసు యంత్రాంగం నిందితులకు కొమ్ముకాస్తున్నాయని ప్రతినిధులు ఆరోపించారు....
News

అయోధ్యలో పవిత్ర సరయూ నదిలో మాంసం, మద్యం సేవించిన ముగ్గురు అరెస్ట్

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పవిత్రంగా భావించే సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద పడవలో కూర్చుని మాంసం, మద్యం సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...
News

వీర్ల గంగమ్మ ఆలయంపై గ్రానైట్ వ్యర్థాల డంపింగ్ నిలిపివేయాలి: బీజేపీ యువ మోర్చా హెచ్చరిక

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని స్థానిక వీర్లకొండపై వెలసిన శ్రీ వీర్ల గంగమ్మ తల్లి దేవాలయం సమీపంలో గ్రానైట్ క్వారీ నిర్వహణ వల్ల ఆలయ మనుగడకు ముప్పు ఏర్పడుతోందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమదాని శ్రీరాం ఆందోళన...
News

మధ్యప్రదేశ్‌లో యూసీసీ బిల్లు దిశగా అడుగులు..

భోపాల్: మధ్యప్రదేశ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అయితే, కట్ని జిల్లాలో జరిగిన ఓ పాఠశాల...
News

భారతీయ ప్రకృతి వైద్యం వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరిస్తుంది : భయ్యాజీ జోషి

ఉదయ్‌పూర్:భారతీయ ప్రకృతి వైద్య విధానం కేవలం ప్రత్యామ్నాయ వైద్యం మాత్రమే కాకుండా, వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరించే సమగ్ర వైద్య విధానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండలి సభ్యులు భయ్యాజీ జోషి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లోని హరిదాస్‌జీ...
News

డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.

భారత హోం మంత్రిత్వ శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లు, ప్రతినిధి బృందానికి సంబంధించి ఒక సంచలనాత్మ విషయాన్ని వెల్లడించారు. 2006-07 సమయంలో పాకిస్తానీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్...
News

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సమాజ శ్రేయస్సుకు కాంచీ శంకరాచార్యుల పిలుపు

పాలక్కాడ్ (కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల (శతాబ్ది వర్ష్) సందర్భంగా ప్రారంభించిన 'పంచ్ పరివర్తన్' ఉద్యమం ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమని కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమంలో...
News

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీల సమావేశం

హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం (జూలై 19, 2026) హైదరాబాద్‌లోని మెహదీపట్నం పుల్లారెడ్డి స్కూల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించే కమిటీల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా...
1 2 3 4 5 2,418
Page 3 of 2418