జీవ కణజాలంతో భూమిలాంటి కే2-18బీ గ్రహం
* భారత సంతతి శాస్త్రవేత్త గుర్తింపు భూమి లాంటి మరో లోకం ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జీవానికి మూలమైన కణజాలం ఆ గ్రహంపై ఉన్నట్లు గుర్తించారు. భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఆధ్వరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ...