ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సమాజ శ్రేయస్సుకు కాంచీ శంకరాచార్యుల పిలుపు
పాలక్కాడ్ (కేరళ): ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల (శతాబ్ది వర్ష్) సందర్భంగా ప్రారంభించిన 'పంచ్ పరివర్తన్' ఉద్యమం ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమని కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమంలో...








