News

ArticlesNews

జీవ కణజాలంతో భూమిలాంటి కే2-18బీ గ్ర‌హం

* భార‌త సంత‌తి శాస్త్ర‌వేత్త‌ గుర్తింపు భూమి లాంటి మ‌రో లోకం ఉన్న‌ట్లు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. జీవానికి మూల‌మైన క‌ణ‌జాలం ఆ గ్ర‌హంపై ఉన్న‌ట్లు గుర్తించారు. భార‌త సంత‌తి ఖ‌గోళ శాస్త్ర‌వేత్త ప్రొఫెస‌ర్ నిక్కు మ‌ధుసూద‌న్ ఆధ్వ‌రంలో కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ...
News

1000 కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు.. ఎందుకంటే

తమిళనాడులోని 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన, నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాటిని 24 క్యారట్ల కడ్డీలుగా మార్చి బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు తెలిపింది. తద్వారా ఏటా రూ.17.81 కోట్లు వడ్డీ...
News

విజయవాడ మీదుగా ‘భారత్‌ గౌరవ్‌’ రైలు

పూరి, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే యాత్రికుల కోసం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) విజయవాడ డివిజన్‌...
News

ముర్షిదాబాద్‌లో గవర్నర్ సీవీ ఆనంద్ క్షేత్ర స్థాయి పర్యటన

పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలతో ఇప్పటి వరకూ పలువురు మృతి చెందారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటి...
News

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసు అధికారులు తెలిపారు.మావోయిస్టులు స్థానిక గిరిజనులపై దురాగతాలు, అమానవీయ భావజాలంతో విసిగిపోయాయని వారు చెప్పారు. లొంగిపోయిన...
News

హిందూ దేవాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు

తమిళనాడు శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు వెలువడ్డాయి. శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ డిమాండ్లపై చర్చ జరిగింది. వాటికి మంత్రి పి.కె.శేఖర్‌బాబు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా 210 ప్రకటనలు చేశారు. వాటిలో ముఖ్యమైన కొన్ని.. ఈ...
ArticlesNews

గ్రామ స్వరాజ్యం, స్వయంసమృద్ధికి సజీవ ఉదాహరణ ఈ గ్రామమే

భారత్ కి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం కోసం అనేక మంది పాటుపడ్డారు. అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గ్రామాలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంత బలంతో అభివృద్ధి వైపు పరుగులు తీయాలని, ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని చాలా మంది దార్శనికులు...
ArticlesNews

మానసరోవర యాత్రకు ఏర్పాట్లు

భారత్, చైనా సంబంధాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా నిలిచిపోయిన కైలాష్ మానసరోవర్ యాత్రను పునః ప్రారంభించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ ఏడాది వేసవిలో యాత్ర మొదలవుతుంది. దీని ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు భారత్, చైనాల...
News

అభ్యుదయవాదుల మౌనం: ఎస్సీని పెళ్ళాడిన ముస్లిం యువతి పరువు హత్య!

కులాంతర వివాహాల్లో చిన్న కులం వారి మీద పెద్ద కులం వారు దాడి చేస్తే గోల పెట్టే అభ్యుదయ వాదులు, ఉదార వాదులు, వామపక్షీయులు, తదితర వర్గాల వారు దానికి భిన్నమైన పరిస్థితి తలెత్తినప్పుడు నోరెత్తకుండా మౌనంగా ఉండిపోవడం సమాజానికి అలవాటైపోయిన...
News

టిటిడిలో అన్యమతస్థుల బదిలీ ప్రక్రియ ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో అన్యమతస్థుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. టిటిడి పాలక మండలి సమావేశ తీర్మానాల మేరకు గతంలో 47 మంది అన్యమతస్థులను గుర్తించారు. వీరికి దేవస్థానంలోని కీలక విభాగాలు ఆధ్యాత్మిక, ధార్మిక, విద్యా క్షేత్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో...
1 2 3 4 5 6 1,730
Page 4 of 1730