News

News

భారతీయ ఉద్యోగులపై నోరుపారేసుకున్న అమెరికన్

భారతీయ ఉద్యోగులు లక్ష్యంగా కాంప్‌బెల్ ఐటీ ఎగ్జిక్యూటివ్‌ మార్టిన్ బల్లి జాత్యహంకార దూషణకు పాల్పడ్డాడు. భారతీయ ఉద్యోగులు మూర్ఖులు అంటూ అనవసరంగా నోరుపారేసుకున్నాడు. కాంప్‌బెల్ కంపెనీ ఉత్పత్తులను అవమానించడమే కాకుండా భారతీయ సహోద్యోగులపై జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డింగ్‌లు బయటపడ్డాయి. దీంతో...
ArticlesNews

గ్రామదేవతలకు మూలాధారం యోగశక్తి

దేవుడొక్కడే. పురుషుడూ కాదు, స్త్రీ కూడా కాదు. దేవుడు దేవుడే. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న చైతన్యమే దేవుడు. నేనొక్కణ్ణి బహుగా విస్తరించాను అని (ఏకోనవి బహుస్యామః) వేదంలో దేవుని మాటగా ఒక వాక్యముంది. అంటే చైతన్యరూపమైన ఆ భగవంతుణే మనం...
News

కేరళ కాంగ్రెస్ ఎమ్యెల్యేపై లైంగిక వేధింపుల కేసు

కేరళ పోలీసులు శుక్రవారం ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమె అనుమతి లేకుండా గర్భస్రావం చేయించారనే ఆరోపణలపై కాంగ్రెస్ శాసనసభ్యుడు రాహుల్ మమ్‌కూటథిల్‌పై కేసు నమోదు చేశారు. ఆ మహిళ గురువారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి...
ArticlesNews

సామాజిక సమరసత

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చేస్తున్న పని వ్యక్తి నిర్మాణం. నిర్మాణమైన వ్యక్తుల ద్వారా సామాజిక పరివర్తన. సంఘ శాఖ, సాప్తాహిక్‌, సంఘమండలి ద్వారానేకాక అనేక ఇతర కార్యక్రమాల ద్వారా ఈ పరివర్తన సాధించాలనేది సంఘ ఉద్దేశ్యం. అందుకోసం పంచపరివర్తన్‌ అనే కార్యక్రమాన్ని...
News

యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం

పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిని భారత రాజ్యాంగ నిర్మాతకు “సముచిత నివాళి”గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. “రాజ్యాంగ దినోత్సవం నాడు పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం...
News

పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ముస్లిం దేశం.. వీసాల జారీపై నిషేధం!

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్థానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. సెనేట్ కమిటీకి సమర్పించిన నివేదికలో.. పాకిస్థానీలకు వీసాలు మంజూరు చేయడానికి యూఏఈ నిరాకరించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. సౌదీ...
News

తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్‌షిప్‌

తిరుపతి నగరంలో 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,000 కోట్ల వ్యయంతో మెగా ఆధ్యాత్మిక టౌన్‌షిప్ నిర్మించేందుకు డెల్లా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.. తిరుపతిలో త్వరలో చేపట్టనున్న...
News

సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ఆరంభం

మూలగ్రంథాలే మనకు సర్వదా ప్రామాణికం, ధర్మాధర్మాల విచక్షణలో, వివేచనలో మూలగ్రంధాలనే అధ్యయనం చేయాలి. అనువాద రచనలలో సాహితీ సౌరభాలు ఉండవచ్చును, కానీ మూలగ్రంథాలే మనకు శిరోధార్యమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో హిందూ...
News

అయ్యప్ప దీక్షలో ఉన్న బాలికను పూజలెందుకు అంటూ కొట్టిన టీచర్‌

అయ్యప్ప దీక్ష తీసుకున్న ఓ బాలికను 'ఈ వయసులో నీకు పూజలెందుకు' అంటూ ఓ టీచర్ చితకబాదింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో జరిగింది. కంచికచర్ల మండలానికి చెందిన దంపతులు ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ...
News

సిమ్లాలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా హిందువుల భారీ ఉద్యమం

సిమ్లాలో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల మసీదుపై స్థానిక హిందువులు యుద్ధం ప్రకటించారు. దీనిని అక్రమంగా నిర్మిస్తున్నారని, అక్రమాలు కూడా జరిగాయని, దానిని వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇది 30 సంవత్సరాల నాటిది మసీదు. దీని నిర్మాణ పనులు ప్రారంభమైన...
1 403 404 405 406 407 2,475
Page 405 of 2475