News

News

మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే

మహారాష్ట్రలోని వాషిమ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల కోసం బగ్వాన్ పురాలో జరిగిన ర్యాలీలో హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన AIMIM ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్అవుతోంది. అందులో...
News

భారత్ లో నివసించే ప్రజలందరూ వందేమాతరం పాడాలి

పవిత్రమైన భారతమాతను మంత్రగత్తె అని పిలిచే వారిని ఏమాత్రం సహించమని జగద్గురు రామభద్రాచార్య హెచ్చరించారు. అక్బర్, బాబర్ లా తయారై, జీవిస్తామనుకునే వారు ఇక్కడ మనలేరని, ఇక్కడ నివసించాలనుకుంటే స్వామి తులసీదాస్, సూరదాస్, కబీర్ దాస్ లాగా జీవించాలని స్పష్టం చేశారు....
News

1,200 మీటర్ల వస్త్రం, 4,500 కిలోల నెయ్యితో ”అరుణాచల దీపం”

భారత దేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఓ మహత్తర, మహిమాన్విత ఘట్టం అరుణాచలంలో బుధవారం ఆవిష్కృతమైంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం (తిరువణ్ణామలై) కొండపై జ్యోతిని వెలిగించారు. భక్తులందరూ అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ భక్తితో నామాన్ని స్మరిస్తూ, గిరి ప్రదక్షిణ...
News

పాఠ్యాంశంగా భగవద్గీత కేంద్రంతో చర్చిస్తా : కుమారస్వామి

పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చే అంశంపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో చర్చిస్తానని కేంద్ర మంత్రి హెచ్ఎ కుమారస్వామి హామీ ఇచ్చారు. కర్ణాటకలోని శివమొగ్గ ఇక్కడ జరిగిన శ్రీ భగవద్గీత అభియాన్ కార్యక్రమంలో భగవద్గీతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని బీజేపీ...
News

సేవాతీర్థ్ గా ప్రధాని కొత్త భవన సముదాయం పేరు

ఢిల్లీలోని ప్రధాని కొత్త భవన సముదాయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటితో పాటు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే పలు రాష్ట్రాల్లోని...
News

ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధానికి ఆరాటపడుతున్నాడు.. ఇమ్రాన్ ఖాన్ సోదరి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ కొద్దిరోజులుగా జోరుగా వదంతులు నడిచాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆధ్వర్యంలో హత్య జరిగిందంటూ పుకార్లు నడిచాయి. ఉద్రిక్తతలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు...
News

శ్రీలంకకు పాకిస్తాన్ గడువు తీరిన సహాయ ప్యాకేజ్..

సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు...
News

అమరావతిలో గిరిజన చిన్నారుల ఉద్భవ్-2025 వేడుక

గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ వెల్లడించారు. ఈఎంఆర్ఎస్ బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని కేఎల్ యూనివర్శిటీ వేదికగా ఉద్భవ్-2025 వేడుకలను...
News

శ్రీవారి సేవకులే హిందూధర్మానికి బ్రాండ్‌ అంబాసిడర్లు

ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు శ్రీ‌వారి సేవ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అన్నారు....
News

శ్రీశైలంలో రివాల్వర్‌ కలకలం

ప్రముఖ శైవక్షేత్రంలో ఓ రివాల్వర్‌ కలకలం సృష్టించింది.. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో రివాల్వర్ బయటపడటంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 9 ఎమ్‌ఎమ్ పిస్టల్...
1 396 397 398 399 400 2,475
Page 398 of 2475