( డిసెంబర్ 4 – ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ) యుగళ గీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, ప్రేమగీతమైనా, హాస్య గీతమైనా … సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో భావోద్వేగాలను పలికించడంలో ఆయనకు ఆయనేసాటి. తేనెలూరు ఆ స్వరరాగ గంగా...
ఇటీవల జమాత్ చీఫ్తో పాటు కాంగ్రెస్ ఎంపీ ‘‘జిహాద్’’ గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్లో అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ మొహిబ్బుల్లా నద్వీ కూడా చేరారు. సాక్షాత్తు పార్లమెంట్ వేదికగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు...
భోపాల్ గ్యాస్ దుర్ఘటన 41వ వార్షికోత్సవం సందర్బంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బుధవారం జరిగిన ర్యాలీలో రెచ్చగొట్టే బొమ్మ ప్రదర్శన ఘర్షణకు దారితీసింది. ఈ ర్యాలీలో ఉపయోగించిన దిష్టిబొమ్మపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భోపాల్లోని...
భారత పురావస్తు సర్వే (ASI) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కెకె ముహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న మందిర్ – మసీద్ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రామ జన్మభూమి, మధుర,...
( డిసెంబరు 4 - ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి ) ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్ రష్యా మీద...
హిందూ ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేయడంలో ముందంజలో వుండేది గోరఖ్ పూర్ గీతా ప్రెస్. హిందువులందరికీ తలలో నాలుక గీతా ప్రెస్. గీతా ప్రెస్ విషయంలో యూపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గోరఖ్పూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలోని సెక్టార్ 27...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా బెంగళూరులో Shakha to Nation'' పుస్తకావిష్కరణ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు వారణాసి రాంమాధవ్, జ్ఞానశ్రీ కులకర్ణి హాజరయ్యారు. ఈ పుస్తకానికి వీరిద్దరు సంపాదకులు కూడా. ఈ...
బిహార్లోని ముజఫర్పుర్ కళాకారుడు సుజిత్ శ్రీవాస్తవ రామాయణ కథను సంప్రదాయ మిథిలా చిత్రకళతో (మధుబని చిత్రలేఖనం) అందంగా చిత్రీకరించారు. రెండు నెలలు శ్రమించి రాముడి జననం, స్వయంవరం, వనవాసం, సీతాపహరణం, రామ-రావణ యుద్ధం వంటి ఘట్టాలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన సుజిత్ను...
హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. మూడు కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొంటూ మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదంటూ...