News

News

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల వేషాల్లో పశువుల స్మగ్లర్లు

దేశ సరిహద్దుల దగ్గర తనిఖీలను తప్పించుకోడానికి పశువుల స్మగ్లర్లు కొత్తవేషం వేసారు. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్ల వేషమే కట్టేసారు. పశ్చిమబెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌లోకి పశువులను అక్రమంగా చేరవేయడానికి ఆ దారుణానికి ఒడిగట్టారు. ఇంతకీ వారు నిజమైన బీఎస్ఎఫ్ దళాలకు దొరికిపోయారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్‌ విభాగం ఆ ఆపరేషన్ చేపట్టింది. మాల్డా, ముర్షీదాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురు పన్నాపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్‌ దగ్గర పట్టుబడ్డారు. బీఎస్ఎఫ్ యూనిఫాం ధరించి నకిలీ ప్లాస్టిక్ గన్ చేత పట్టుకుని వారు బెంగాల్ భూబాగం నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా పశువులను తోలుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి దగ్గర నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు రెండు గేదెలు, రెండు కత్తులు, ఒక చాకు స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో బీఎస్ఎఫ్...
News

గుప్త నిధుల కోసం ఆలయం ధ్వంసం

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండలో కొందరు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించారు. కోట వద్ద, పాత చెరువు తూము వద్ద తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. కర్ణాటక నుంచి ఓ ముఠా వచ్చి...
News

కుంభమేళాలో పాకిస్తాన్ కి చెందిన హిందువులు, సిక్కుల చితాభస్మానికి అంతిమ కర్మలు

ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్-2025 సందర్భంగా పాకిస్థాన్ కరాచీలోని పంచముఖి హనుమాన్ ఆలయం మరియు శ్మశానవాటిక ప్రధాన సేవకుడు రామ్‌నాథ్ మిశ్రా 'తర్పణం' చేయడానికి చితాభస్మాన్ని తీసుకొని హరిద్వార్‌లోని గంగా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయడానికి భారతదేశానికి వచ్చారు. పాక్ కి చెందిన 400...
News

బంగ్లాదేశ్‌లో దేవాలయంపై దాడి, సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

బంగ్లాదేశ్‌లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గుడిపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు...
ArticlesNews

హిందూ కుటుంబాల విశిష్టతను కాపాడుకుందాం

అనేక వేల సంవత్సరాలుగా భారతీయ సమాజం సుఖశాంతులతో జీవిస్తోంది. గట్టి పునాదుల మీద సుదీర్ఘకాలం నిలిచి ఉన్న మన కుటుంబ వ్యవస్థ అనేక విదేశీ దాడులను ఎదుర్కుని, తట్టుకుని నిలచింది. కానీ భౌతిక భోగ సంస్కృతికి చెందిన పాశ్చాత్య దేశాల్లోని సమాజ...
ArticlesNews

కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం

దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ...
ArticlesNews

జపాన్‌ ‌మైనారిటీల శ్మశాన రగడ

ఇం‌గ్లండ్‌ ‌ముస్లింలు మెజారిటీగా ఉండే దేశంగా మారిపోవడానికి సుదీర్ఘకాలం అవసరం లేదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ ఇంకొన్ని ఐరోపా దేశాలు ముస్లిం జనాభాతో సతమవుతున్నాయి. ఇటలీ ప్రధాని మెలోనీ తాను అధికారంలోకి వచ్చిన తరువాత అసలు మసీదుల నిర్మాణమే...
News

మార్చి 5 నుంచి ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణ

అన్నమయ్య జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఇక్కడ జరుగుతున్న జీర్ణోద్ధరణ మరమ్మతులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓ అధికారులతో...
News

మహాకుంభమేళా 2025: త్రివేణీసంగమంలో స్నానం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ శాయి తన మంత్రివర్గ సహచరులతో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థన చేసారు. మహాకుంభమేళా కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసారంటూ...
News

ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌..

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా...
1 2 3 4 1,630
Page 2 of 1630