News

News

శ్రీశైలంలో మళ్లీ చార్టర్ ఫ్లైట్ కలకలం.. దర్యాప్తు మొదలు పెట్టిన ఆలయ సిబ్బంది

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి పై డ్రోన్స్ కలకలం సృష్టించిన విషయం మరిచిపోక ముందే.. మరో ప్రముఖ క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరోసారి కలకలం రేగింది. మల్లన్న ఆలయ పరిసరాల్లో...
News

గుంటూరులో ఏటి అగ్రహారానికి ఫాతిమా నగర్ గా పేరు మార్పు…. మండిపడ్డ స్థానికులు….ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా

గుంటూరు నగరంలో మున్సిపల్ అధికారులు ఓ వార్డ్ లైన్ పేరు మార్చి వివాదానికి ఆజ్యం పోశారు. నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఒకటి, ఆనంద త్రిదండి అగ్రహారంలోని రెండో లైన్ కు ఫాతిమా నగర్ అంటూ బోర్డులను కార్పోరేషన్ సిబ్బంది...
News

భారత రహస్య రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు అందించిన డీఆర్‌డీఓ సైంటిస్ట్ అరెస్ట్

పాకిస్థాన్ ఏజెంట్లకు దేశ రహస్య సమాచారం అందించిన ఓ డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ను పూణెలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 1923 ప్రకారం గూఢచర్యం కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సోషల్ మీడియా...
News

బద్రీనాథ్ యాత్రను నిలిపివేసిన అధికారులు.. కొండపై నుంచి పడుతున్న శిథిలాలు.. వీడియో వైరల్..!

బద్రీనాథ్ (Badrinath) హైవేపై హెలాంగ్ (Helang) సమీపంలో కొండపై నుంచి శిథిలాలు పడడంతో రోడ్డు మూసుకుపోయింది. దీని తరువాత అధికారులు బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. హైవేపై శిథిలాలు పడిపోతున్న వీడియో భయానకంగా ఉంది. గౌచర్, కర్ణ ప్రయాగ్, లంగాసు వద్ద పోలీసులు...
News

దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ అరెస్ట్

ఏపీలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం నాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నాయని పేర్కొంటూ.. దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ రాఘవరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ...
News

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ నిరసన, మేనిఫెస్టో కాపీలు దగ్ధం

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై ఆ సంస్థ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ, కర్ణాటకలోని మంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర...
News

ఈవో వేధింపులతో కోటప్పకొండ లో పూజారుల విధుల బహిష్కరణ

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో వేమూరి గోపిపై ఆలయ పూజారులు, సిబ్బంది తిరుగుబాటు బావుటా ఎగరేశారు. స్వామివారికి సమర్పించ వలసిన నిత్య కైంకర్యాలకు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. భక్తుల ఎదుటే పూజారులను,...
News

కావాలనే కొందరు విదేశాల్లో భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు: ఉపరాష్ట్రపతి

ప్రపంచంలోనే భారతదేశం అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం గలదని.. కానీ, కొంతమంది పనిగట్టుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​కర్ అన్నారు. డిబ్రూఘర్​ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఆఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ...
News

ఆధార్ కు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకునేందుకు కేంద్రం కొత్త విధానం

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజలు తమ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక...
News

వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర… తేదీలు ప్రకటించిన పూజారులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం)...
1 2 3 4 935
Page 2 of 935