News

News

పూజారులను ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రభుత్వ నిర్వహణలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సేవాదార్లు, ఉద్యోగులకు కనీస వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. వీరి వేతనాలు, పని ప్రదేశంలో పరిస్థితులపై సమీక్ష కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ లేదా...
News

బఖ్తియార్‌పూర్‌కు “మగధ ద్వార్” పేరు ప్రతిపాదన

బీహార్ రాష్ట్రంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన బఖ్తియార్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం “బఖ్తియార్‌పూర్”గా పిలవబడుతున్న పట్టణానికి “మగధ ద్వార్” అనే పేరు పెట్టాలని నిర్ణయిస్తూ, ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపింది. ఈ...
News

‘మిషన్ దివ్యాస్త్ర’ విజయవంతం.. బహుళ లక్ష్యాలను ఛేదించే అగ్ని క్షిపణి పరీక్ష సక్సెస్

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఒకే క్షిపణితో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్  -MIRV టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్‌డ్ అగ్ని క్షిపణి ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో...
News

RRB ఎగ్జామ్ కోసం మంగళ సూత్రానికి టేపు.. గాజులు తీయించేశారు..

గుంటూరు జిల్లాలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. వారి మనోభావాలు దెబ్బతీసేలా సిబ్బంది వ్యవహరించారు. పేరేచర్ల సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్ లో శుక్రవారం ఆర్ ఆర్ బీ పరీక్ష జరిగింది....
News

పాక్ పోలీస్ స్టేషన్‌పై ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లోని అశాంతి నిలయమైన ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడి జరిగింది. బన్నూ జిల్లాలోని ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో సుమారుగా ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. పేలుడు ధాటికి...
News

సనాతన ధర్మంపై మరోసారి విషం కక్కిన ఉదయనిధి స్టాలిన్‌

తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అధినేతనే జనాలు ఘోరంగా ఓడగొట్టారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యే...
News

పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన 'ఆపరేషన్ సిందూర్' జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుభానల్లా'ను...
News

ఉగ్రదాడుల హెచ్చరికలు.. ఢిల్లీలో హైఅలర్ట్‌.. !

దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల -IEDలుతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్‌ ప్రకటించారు. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకు నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఢిల్లీలోని...
News

గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ

గుంటూరు నగరంలోని NGO కాలనీ 4వ లేన్‌లో గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో, ఘనంగా నిర్వహించబడింది. వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ భూమి పూజ కార్యక్రమం హిందూ సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణ మరియు...
ArticlesNews

25 ఏళ్లుగా లక్షలాది మొక్కలు నాటి పర్యావరణ సేవ చేస్తున్న ఒడిశా ట్రీమ్యాన్

ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు కట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చెట్లను కాపాడేందుకు ఓ వ్యక్తి చేపట్టిన ఆ వినూత్న...
1 2 3 4 2,314
Page 2 of 2314