News

News

గిరిజన గ్రామాల్లో సత్యసాయి ట్రైబల్‌ హెల్త్‌కేర్‌

గిరిజన గ్రామాల్లో ‘శ్రీ సత్యసాయి ట్రైబల్‌ హెల్త్‌కేర్‌’ అనే నూతన సేవకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతున్న సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సత్య సాయి సేవా సమితి పెద్ద మందిరంలో...
ArticlesNews

నాలుగు దశాబ్దాల నెల్లి మారణకాండ వెనుక వాస్తవాలు

భారత చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన నెల్లి మారణకాండకు సంబంధించి అస్సాం ప్రభుత్వానికి సమర్పించిన త్రిభువన్‌ ‌ప్రసాద్‌ ‌తివారీ కమిషన్‌ ‌నివేదికను అసెంబ్లీలో నవంబర్‌ 25‌న హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ప్రవేశపెట్టడం నిజంగా సాహసోపేతమైన చర్యగా చెప్పుకోవాలి. తద్వారా...
News

యానాం చేరుకున్న గోదావరి పరిక్రమ యాత్ర

మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విస్తరించి ఉన్న గోదావరి నది తీరాలలో ఈ ఏడాది అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. అదే గోదావరి పరిక్రమణ ప్రదక్షిణ. లోకకళ్యాణార్థం, సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా వందలాది మంది సాధువులు...
News

మేడారం జాతరలో.. ఆళ్లగడ్డ కళావైభవం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శిల్పుల కళా నైపుణ్యం చూపరులను అబ్బురపరుస్తోంది. కళకు జీవం పోసి.. శిలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతరలో వన దేవతలు కూర్చునే గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఆళ్లగడ్డ...
News

పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మకమైన భౌగోళిక గుర్తింపు లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టులో చేశారు. ‘‘శ్రీకాకుళం వాసిగా ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్‌ల తర్వాత...
News

45 ఏళ్లు పూర్తి చేసుకున్న హరేరామ నగర సంకీర్తన

ధనుర్మాసం సందర్భంగా ఏటా శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో నిర్వహించే హరేరామ నగర సంకీర్తనకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. లోక కల్యాణార్ధం కొత్తూరుకు చెందిన వైశ్యరాజు శ్రీరామరాజు 1980లో తన ఇంటి నుంచి హరేరామ నగర సంకీర్తన ప్రారంభించారు. గ్రామంలో వేకువజామున హరేరామ...
News

ఖైదీలకు భగవద్గీత పారాయణం

విశాఖ కేంద్ర కారాగారంలో ఇస్కాన్‌ సంస్థ ప్రతినిధులు ఖైదీల కోసం భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖైదీలకు ఇస్కాన్‌ ప్రతినిధులు భగవద్గీతలోని సారాంశాన్ని, ముఖ్య సందేశాన్ని వివరించారు. మానవ జీవితంలో సత్యం, ధర్మం పాటించడం ఎంత అవసరమో...
News

పాకిస్థాన్‌కు మద్దతుగా యువకుడు వీడియో పోస్ట్

అనంతపురం నల్లచెరువు మండలంలోని దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్‌ షేక్‌ మహమ్మద్‌ ఆసిఫ్‌.. పాకిస్థాన్‌కు అనుకూలంగా పెట్టిన ఓ వీడియో దుమారం రేపింది. ఇతడు కొన్నేళ్ల క్రితం హిందూ మతాన్ని ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. సోషల్‌మీడియాలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ వీడియోను...
News

సౌభాగ్య విధానంలో పంటల సాగుతో మేలు

‘‘ప్రకృతి వైపు పయనించి అందరం ఆరోగ్యంగా ఉందామా? లేక ఇలాగే ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేద్దామా’’ అని త్రిదండి చినజీయర్‌స్వామి ప్రశ్నించారు. సౌభాగ్య విధానంలో పంటల సాగుపై కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులంక గోసదన్‌లో సేవ్‌ సంస్థ నిర్వాహకుడు మేకపోతుల...
ArticlesNews

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేసిన భగత్ నర్సీ మెహతా

( డిసెంబర్ 17 – న‌ర్సీ మెహ‌తా జయంతి ) న‌వవిధ భ‌క్తి మార్గాల్లో కీర్త‌నం కూడా ఒక‌టి. భార‌త‌దేశంలో వాగ్గేయ‌కారులైన భ‌క్తులు ఎంద‌రో ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో గీతాలు, కీర్త‌నలు పాడుతూ భ‌క్తి ప్ర‌చారం చేశారు. సంకీర్త‌నా...
1 376 377 378 379 380 2,475
Page 378 of 2475