News

News

దుర్గమ్మ గుడిలో ‘నో క్యాష్’ – దర్శనం నుంచి ప్రసాదం వరకు అంతా డిజిటల్ మయం

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే మీ జేబులో పర్సు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇంద్రకీలాద్రిపై ఇక 'నగదు' లావాదేవీలకు కాలం చెల్లింది. అమ్మవారి సన్నిధిలో అంతా...
News

ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరాడాలి: ట్రంప్

ప్రపంచంమంతా ఏకమై ర్యాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్‌హౌస్‌లో జరిగిన యూదుల పండుగ ‘హనుక్కా’ వేడుకల్లో పాల్గొన్న ట్రంప్.. ఇటీవలే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపిన ఘటనపై సంతాపం తెలిపారు. ‘దుర్మార్గమైన ర్యాడికల్ ఇస్లామిక్...
News

వైవిధ్యమే భారతీయ సంస్కృతికి బలమైన పునాది: ఒమన్‌లో ప్రధాని మోదీ

'భారతీయులు ఎక్కడికి వెళ్లినా వైవిధ్యాన్ని గౌరవిస్తారు. ఆ వైవిధ్యమే భారతీయ సంస్కృతికి బలమైన పునాది' అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గత 11 ఏళ్లలో భారత్ తన ఆర్థిక డీఎన్‌ఏను మార్చుకుందని అన్నారు. ఈ మార్పు వల్లే ప్రపంచంలోని అత్యంత పోటీతత్వ...
News

వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం

వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. హిందూ ఐక్యత, సామాజిక సామరస్యం, సాంస్కృతిక చైతన్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సంత కబీర్ నగర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో...
News

శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు..తేదీలు ఖరారు

డిసెంబ‌రు 29 నుంచి జ‌న‌వ‌రి 2 వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజు డిసెంబ‌రు 29న వినాయక స్వామివారు, చంద్రశేఖ‌ర్ స్వామి పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారని చెప్పారు....
News

వక్ఫ్ బోర్డులకు ఝలక్… ఇకపై కోర్టులో ఫీజు చెల్లించాల్సిందే : హైకోర్టు కీలక తీర్పు

వక్ఫ్ బోర్డు విషయంలో గుజరాత్ హైకోర్టు ఓ కీలకమైన తీర్పును వెలువరించింది. కోర్టు ఫీజు చెల్లించకుండా వక్ఫ్ బోర్డు ఇకపై కేసులు దాఖలు చేయరాదని కీలక తీర్పునిచ్చింది. వారం రోజుల విచారణ తర్వాత, వక్ఫ్ సంస్థలు దాఖలు చేసిన దాదాపు 150...
News

‘G RAM G’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం- ప్రతులను చించేసిన విపక్షాలు

'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న 'వికసిత్‌ భారత్‌ రోజ్‌ గార్ ఆజీవికా హామీ మిషన్‌ గ్రామీణ్‌' బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్యే వీబీ జీ రామ్‌ జీ బిల్లుకు...
News

కేరళలో గూండాల్లాగా చెలరేగిపోయిన కమ్యూనిస్టులు

ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కత్తి దూశారు కమ్యూనిస్టులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోయారు. నిత్యం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటూ వల్లెవేసే కమ్యూనిస్టులు బీజేపీ విజయాన్ని,తమ పరాభవాన్ని జీర్ణించుకోలేక... గుండాల్లాగా వీరంగం సృష్టించారు. పానూర్ ప్రాంతంలోని పరాడ్ వద్ద...
News

అయోధ్య రామ నగరి కేంద్రంగా ‘‘ప్రపంచ స్థాయి కేన్సర్ ఆస్పత్రి’’

అయోధ్య రామ నగరి కేంద్రంగా ప్రపంచ స్థాయి కేన్సర్ ఆస్పత్రి రానుంది. నమో క్యాన్సర్ ఫౌండేషన్ నాయకత్వంలో, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సహకారంతో ఈ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. ఈ ఆస్పత్రి 6 నుంచి 8 ఎకరాల్లో...
News

బురఖా ధరించలేదని భార్య, కుమార్తెలని కాల్చేసి, సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చివేత

యూపీలోని షామ్లి జిల్లాలో ఘోరం జరిగింది. బురఖా ధరించకుండా వచ్చినందుకు ఫరూక్ అనే వ్యక్తి భార్య తాహిరాను, ఇద్దరు కుమార్తెలను చంపేసి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలు కనిపించకుండా పోయారంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు...
1 374 375 376 377 378 2,475
Page 376 of 2475