News

News

“పంచ పరివర్తన్” — విశ్వగురు భారత్’’పై AI- ఏనిమేషన్ గీతం

RSS@100 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, వివిధ కళారంగాలకు చెందిన ప్రతిభావంతుల నుంచి అనేక సృజనాత్మక నివాళులు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి నివాళులలో ప్రత్యేకత, వినూత్నత మరియు భావోద్వేగ లోతుతో మెరిసిపోతున్న ఒక “పంచ పరివర్తనం” —...
News

అరుంధతీ రాయ్.. భారత వ్యతిరేకతనే తన గుర్తింపుగా ఎలా మార్చుకున్నారు?

ఆగష్టు 11, 2023 న, ఢిల్లీలో తాను ఎదుర్కొన్న భయాన్ని గురించి అరుంధతీ రాయ్ ఒక ప్రకటన చేశారు. “నేను ఢిల్లీలోనే ఉంటున్నాను. నాకు రోడ్డుపై వెళ్లడానికి చాలా భయంగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా, కాషాయ కండువాలు ధరించిన 50...
ArticlesNews

మనోహరం.. ధనుర్మాసం.!

హిందువులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. నిరుపేదలు కూడా సంక్రాంతి పండుగను ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పల్లెసీమల్లో పెద్దపండుగ వాతావరణం కనిపిస్తుంది. తెలుగు సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతికి నెల...
News

శబరిమలలో ముమ్మరంగా ఆహార భద్రతా శాఖ తనిఖీలు

శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబా, సన్నిధానంలలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో...
News

లష్కరే ఉగ్రవాదులే పహల్గాం దాడి సూత్రధారులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ లోయలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి ఘటనలో లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) సభ్యులను సూత్రధారులుగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తొలి చార్జ్‌షీట్‌ సోమవారం దాఖలుచేసింది. దారుణోదంతం జరిగిన దాదాపు 8 నెలలకు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపాక బలమైన...
News

ఇండో-మయన్మార్ సరిహద్దు కంచెను క్రైస్తవులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

భారతదేశ అంతర్గత భద్రతకు ఇండో-మయన్మార్ సరిహద్దు కంచె అనేది చాలా కీలకమైనది. కానీ భారతదేశం-మయన్మార్ సరిహద్దుకు కంచె వేయడం, దానితోపాటుగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి స్వేచ్ఛా ఉద్యమ పాలన -FMRను రద్దు చేయాలనే నిర్ణయాన్ని క్రైస్తవ సంస్థల మద్దతు ఉన్న కుకి,...
News

బృందావన్‌ ఆలయంలో దర్శన వేళల మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులు

శ్రీమంతులైన భక్తులు సమర్పించే విలువైన కానుకల కోసం దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీ...
News

దశ సహస్ర వందేమాతర గీతాలాపన

గోదావరి తీరం తెలుగు శతక పద్య పఠనంతో, వందేమాతరం గీతాలాపనతో మారు మోగింది. 1,008 మంది విద్యార్థులతో గోదావరి గట్టు చాంబర్‌ భవనంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బాల శతక పద్య సహస్రాధిక గళ ధారణ, దశ...
News

భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం

భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం కలుగుతుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన కొనసాగించారు. ‘ఖాండవ వనదహన సమయంలో భారతంలో అనే అగ్ని స్తుతులు కనబడతాయి. ఇవి వేదాల్లోని అగ్నిసూక్త మంత్రాల వంటివే....
News

గిరిజన గ్రామాల్లో సత్యసాయి ట్రైబల్‌ హెల్త్‌కేర్‌

గిరిజన గ్రామాల్లో ‘శ్రీ సత్యసాయి ట్రైబల్‌ హెల్త్‌కేర్‌’ అనే నూతన సేవకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతున్న సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సత్య సాయి సేవా సమితి పెద్ద మందిరంలో...
1 375 376 377 378 379 2,475
Page 377 of 2475