News

News

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు మారిషస్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు.. ఆధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన ఆలయానికి విచ్చేశారు. ధర్మబీర్ గోఖూల్ కు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం...
News

చరిత్రను వక్రీకరించారు, దాన్ని సరిదిద్దాలి : వెంకయ్యనాయుడు

ప్రముఖ రచయిత, జర్నలిస్టు, జాతీయవాది శ్రీ వారణాసి రాం మాధవ్ గారు రాసిన ‘మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం’, ‘ముక్కలైన స్వాతంత్ర్యం’ పుస్తకాలు చరిత్రను కళ్లకు కట్టాయని, మరుగునపడిన వాస్తవాలను వెలికి తీశాయని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు...
News

సాంస్కృతిక మూలాలను బలోపేతం ద్వారా ‘‘స్వ’’ సాధ్యమవుతుంది : మోహన్ భాగవత్

రాయ్ పూర్ వేదికగా విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కబీర్ పంత్ సన్యాస సంప్రదాయ అధిపతి సంత్ అసంగ్ దేవ్ ముఖ్య...
News

ఇంట్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు ప్రతిష్ఠించుకునే హక్కు ఉంది : మద్రాస్ హైకోర్టు

ఎవరైనా తమ ఇంటి ఆవరణలో ఏదైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని, ఒంటరిగా లేదా స్నేహితులను, పొరు గువారిని ఆహ్వానించి శాంతియుతంగా పూజించుకునే హక్కులో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నైలోని ఎన్నూరుకు చెందిన ఎ. కార్తీక్ తన ఇంట్లో...
ArticlesNews

ధర్మబద్ధంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతం, ఆదర్శప్రాయం

కుటుంబ ప్రభోధన్ మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైంది. అమూల్యమైంది. దాని విలువ తెలిసిన మనిషి ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటాడు. తన జీవన గమనాన్ని నిరంతరం పరిశీలించుకుంటాడు. అవసరమైన మార్పులు చేసుకుంటాడు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశయం ప్రతి మనిషికీ...
News

పీవోకేను భారత్‌లో విలీనం చేయాలి: బ్రిటన్‌ ఎంపీ

జమ్మూ కశ్మీర్‌పై బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్‌ను పాక్‌ ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని.. ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానన్నారు. ఆర్టికల్‌ 370...
ArticlesNews

శృంగేరి నుంచి శారదా పీఠం వరకు : 76 ఏళ్ల తర్వాత కర్ణాటక నుంచి కశ్మీర్‌కు జ్ఞాన దేవత చారిత్రక ప్రయాణం

శారదా పీఠం అంటే, ఒకప్పుడు ప్రపంచమంతా వేనోళ్లా కొనియాడిన జ్ఞానానికి, వేదాంతానికి, సంస్కృత గ్రంథాలకు అదొక ముఖ్యమైన కేంద్రం. 1947లో మన దేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన గిరిజన దొంగలు, మత ఛాందసవాదులు ఈ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని...
News

గాయపడ్డ హిందూ వ్యాపారి మృతి

బంగ్లాదేశ్‌లో ఆందోళనకారులు చేసిన దాడిలో గాయపడ్డ హిందూ వ్యాపారి ఖోకాన్‌ దాస్‌ మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. భర్త కన్నుమూయడంతో భార్య సీమా దాస్‌ కన్నీరుమున్నీరవుతుంది. తన భర్తపై దాడి ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం...
News

బంగ్లాదేశ్ హిందువుల సంచలన నిర్ణయం.. ఎన్నికలపై పిడుగుపాటు

బంగ్లాదేశ్‌లో 2026, ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగా అక్కడి హిందూ మైనారిటీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని హిందువులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపధ్యంలో వారి నుంచి ఈ నిర్ణయం వెలువడింది. బంగ్లాదేశ్‌లోని శరీరత్‌పూర్‌కు చెందిన ఔషధ దుకాణదారుడు...
News

మొదలైన మాఘ మేళా.. కుంభమేళాను తలపిస్తున్న జనం

ఉత్తరాదిన ‘మాఘ మేళా’ శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. దీంతో పుణ్య స్నానాలు చేసేందుకు జనం కుంభమేళా తరహాలో తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణి సంగమం వద్ద ‘పుష్య పౌర్ణమి’ని పురస్కరించుకుని మాఘమేళా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గజగజ...
1 349 350 351 352 353 2,474
Page 351 of 2474