News

ArticlesNews

1840 నుంచి సవాళ్లు, వలస పాలకుల ప్రయత్నాలు, అయినా మాఘ మేళా నిరంతరంగా ఎలా కొనసాగింది?

ఉపశీర్షిక : అమెరికన్ మిషనరీల ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆధునిక నిధుల వరకు, వందల సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా ప్రయాగ్రాజ్ మాఘ మేళా ఎలా అఖండంగా నిలిచింది? అసలు వలస పాలన గానీ, మత మార్పిడి ప్రచారాలు గానీ ఆపలేని...
News

క్రిస్మస్ చెట్టుకు కేరళ కాంగ్రెస్ నిరసన!

ఎంత అపచారం! అన్న తీరులో కేరళ కాంగ్రెస్ పార్టీ శాఖ గగ్గోలు పెట్టింది. గురువాయూర్ మునిసిపాలిటీ చేసిన పని చూసి కాంగ్రెస్ తలడిల్లిపోయింది. ఏకేజీ స్మారక ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ చెట్టును చూచి శతాధిక సంవత్సరాల పార్టీ బాగా...
News

జాతి నిర్మాణం, సామాజిక పరివర్తన కోసం సంఘ్ కృషి : దత్తాత్రేయ హోసబలే

భారతదేశం ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలంటే, దేశాన్ని అంతర్గతంగా బలోపేతం చేసి, అంతర్గత బలాన్ని అందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఆ దిశగా గత 100 సంవత్సరాలుగా ఈ దిశగా సంఘ్ కృషి చేస్తోంది అని...
News

సాంస్కృతిక ఐక్యత ఉమ్మడి పునాది సృష్టించడానికి సంఘ్ పనిచేస్తోంది : సునీల్ అంబేకర్

ఢిల్లీలో శబ్దోత్సవ్ 2026 వేడుకలను మూడురోజులపాటు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజున, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘ్ పని శైలికి ప్రాథమిక...
News

హిందూ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్రమంత్రి

దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ హిందూ జాగరణకు నిస్వార్థంగా కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి...
News

బెంగళూరులో దారుణం.. మాలధారులపై రాళ్ల దాడి

బెంగళూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓం శక్తి మాలధారులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి...
News

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ‘మకరవిళక్కు’కు 900 బస్సులు

శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగే ‘మకరవిళక్కు’ మహోత్సవానికి కేరళ ప్రభుత్వం భారీగా రవాణా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పంబకు వచ్చే భక్తుల రాకపోకల కోసం 900 బస్సులను సిద్ధం చేసినట్లు రవాణా శాఖ మంత్రి కె.బి....
News

దుర్గామాత ఆలయం వద్ద కశ్మీర్ బనేగా పాకిస్తాన్ పాట పెట్టిన ముస్లిం.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ని చిన్చోటి ప్రాంతంలోని ఓ ఆలయం సమీపంలో దేశ వ్యతిరేక, రెచ్చగొట్టే పాటలు ప్లే చేసినందుకు గాను 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనపై నాయిగావ్ పోలీసులు కేసు...
News

ఢిల్లీ వర్సిటీలో సంక్రాంతి భోగి మంటలు, పిండి వంటలు

ఢిల్లీ యూనివర్సిటీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, పిండి వంటలు, గంగిరెద్దుల ఆట, సాంస్కృతిక కార్యక్రమాలతో ఢిల్లీ వర్సిటీలో తెలుగుదనం ఉట్టిపడింది. కేంద్ర...
News

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రంగుల మహోత్సవం

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో కొలువుదీరిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రంగుల మహోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ మహోత్సవం ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. గొపయ్యస్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగించారు. పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు ప్రధాన...
1 348 349 350 351 352 2,474
Page 350 of 2474