News

News

మొదలైన మాఘ మేళా.. కుంభమేళాను తలపిస్తున్న జనం

ఉత్తరాదిన ‘మాఘ మేళా’ శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. దీంతో పుణ్య స్నానాలు చేసేందుకు జనం కుంభమేళా తరహాలో తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణి సంగమం వద్ద ‘పుష్య పౌర్ణమి’ని పురస్కరించుకుని మాఘమేళా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గజగజ...
News

గీత పఠనంతో పరీక్షల ఒత్తిడి తగ్గుదల

బిహార్‌లోని గయాలో దాదాపు 2,500 మంది విద్యార్థులు చదువుతున్న దయాప్రకాశ్‌ సరస్వతీ విద్యామందిర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ పాఠశాల టీచరు షాలిని రాజ్‌పూత్‌ విద్యార్థులు మంత్రముగ్ధులు అయ్యేలా సంస్కృతంలోని భగవద్గీత శ్లోకాలను ఆలపిస్తూ సరళమైన హిందీ భాషలో వాటి...
ArticlesNews

సోమనాథ్‌.. అచంచల విశ్వాస ప్రతీక

ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం సోమనాథ్‌.. ఈ పేరు తలచుకుంటే చాలు మన హృదయాలు, మనసులలో సగర్వభావన నిండిపోతుంది. భారత ఆత్మకు ఇదో శాశ్వత ఉద్ఘోషణ. పశ్చిమతీరంలో గుజరాత్‌లో ప్రభాస్‌ పాటణ్‌ వద్ద ఈ...
News

తిరుమలలో మద్యం బాటిళ్లపై పోలీసుల ప్రకటన

తిరుమల పోలీసుల అతిథి గృహం సమీపంలో మద్యం బాటిళ్ల కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయనే అంశంపై కొన్ని సోషల్ మీడియా వార్తా మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న...
News

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 20 మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి ఆయన సతీమణి అడ్లూరి ఈశ్వరి అలియాస్ రేమతో...
News

తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వారా దర్శనాలు

కలియుగ వైకుంఠ దైవం శ్రీ తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తుల క్యూ కట్టారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల్లో శ్రీవారి వైకుంఠ ద్వార 3.74 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే,...
News

నంద్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ

దేవుడి సొమ్ము చోరీకి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. కాగా తాజాగా ఈ కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు...
News

జైశంకర్‌కు బలోచ్ నాయకుడి బహిరంగ లేఖ..

భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్‌లో...
News

హిందూ ఎస్‌ఐని చంపింది నేనే.. ధైర్యంగా చెప్పుకు తిరుగుతున్న విద్యార్థి నేతలు..

బంగ్లాదేశ్‌లో అరాచకం ఏ విధంగా రాజ్యమేలుతుందనే దానికి ఈ సంఘటన ఉదాహరణ. విద్యార్థి ఉద్యమం ముసుగులో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. గతేడాది షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు కొనసాగిన ఈ హింసాత్మక సంఘటనల్లో అనేక మంది హిందువుల్ని...
News

భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’

భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 5న సైన్యంలోకి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఈ నౌకలో...
1 350 351 352 353 354 2,474
Page 352 of 2474