వక్ఫ్ ఆస్తులుగా జోధ్పూర్లో ప్రభుత్వ భవనాలు, ఆలయాలు : పిల్ నమోదు చేసిన రాజస్థాన్ హైకోర్టు
రాజస్థాన్ : జోధ్పూర్లోని న్యాయమూర్తుల అధికారిక నివాసాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు అధికారిక రికార్డుల్లో వక్ఫ్ ఆస్తులుగా నమోదు చేసినట్లు వెలువడిన వార్తా కథనాన్ని రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా పరిగణించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా నమోదు...







