News

News

కాశీ వీధుల్లో మారుమోగనున్న శివస్తోత్రం

వారణాసి: శివభక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించేలా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కాశీ నగరంలోని 55 ప్రధాన కూడళ్లలో ప్రతిరోజూ ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మైకుల...
News

ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లపై సమీక్ష

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో శీనా నాయక్, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన...
ArticlesNews

మూలనివాసీ దినం భారతీయులకు అవసరమా?

ఐక్యరాజ్య సమితి 1982లో ప్రపంచ దేశాలలోని మూలనివాసీ ప్రజల గురించి అధ్యయనానికి ఒక వర్కింగ్ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ మొదటి సమావేశం 1982 ఆగస్టు 9న జరిగింది. దానికి గుర్తుగా ఐరాస సర్వప్రతినిధిసభ 1994 నుంచీ ప్రతీయేటా ఆగస్టు...
ArticlesNews

క్విట్ ఇండియా : పిలుపే నాయకులది, ఉద్యమం ప్రజలదే

( 9 ఆగస్టు 1942 - క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం ) బ్రిటిష్ ప్రభుత్వంపై భారతీయుల ఆగ్రహాన్ని గ్రహించిన కాంగ్రెస్ సంస్థ, తెల్లదొరతనంపై పోరు పేరిట మొదలుపెట్టిన ఉద్యమమే క్విట్‌ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న ఎఐసిసి సమావేశంలో...
News

ఆపరేషన్ త్రిశూల్: విదేశాల్లోని 274 మంది నేరస్థులను పట్టుకొచ్చిన కేంద్రం

దేశ సరిహద్దులు దాటి పరారైన క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. 2019 నుంచి 2026 జులై వరకు గత ఏడేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి ఏకంగా 274 మంది పరారీలో ఉన్న నిందితులను...
News

చెన్నై ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై 1993 నాటి బాంబు దాడి: స్వయంసేవకుల బలిదానం

చెన్నై ఆర్ఎస్ఎస్ (RSS) కార్యాలయంలో 1993 ఆగస్టు 8న బాంబు పేలుళ్లు సంభవించగా ఆ దుర్ఘటనలో 11 మంది స్వయంసేవకులు ప్రాణాలు కోల్పోయి బలిదానమయ్యారు. ఈ దేశమాత ముద్దుబిడ్డలకు ప్రతి ఏటా ఇదే రోజున నివాళులు అర్పించి, దేశం, సమాజ సేవలో...
News

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థానే కాల్పుల విరమణ కోరినట్లు సీడీఎస్‌ వెల్లడి

ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ కోరినా, వెంటనే అంగీకరించలేదని భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. భారత్ నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని నిర్ణయించినట్టు...
News

నైతిక విలువలతోనే ఉజ్వల భవిష్యత్తు : చాగంటి కోటేశ్వరరావు

అమరావతి: యువత ప్రతి చిన్న విషయానికీ క్షణికావేశాలు, ఆకర్షణలకు లోనుకాకుండా సంయమనంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్య, నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొని పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే అది జీవితాంతం చెరగని "బ్లాక్...
News

దేశ పునర్నిర్మాణంలో యువత పాత్ర

 జర్మనీ,జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో ప్రపంచంలోని ఇతర దేశాల వారికి తమ వారసత్వం, తమ పూర్వీకుల చరిత్ర బాగా తెలుసని, అందుకే వారు సరైన మార్గాల్లో పయనిస్తున్నారని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు మన్మోహన్ వైద్య అన్నారు. అయితే.. ఈ విషయంలో...
1 26 27 28 29 30 2,472
Page 28 of 2472