అయోధ్య కేసు విచారణ ఈ నెల 29న : విచారించనున్న ఐదుగురు సభ్యుల సుప్రీమ్ బెంచ్.
సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నియమించిన సరి కొత్త బెంచ్ ఈ నెల 29 నుంచి విచారించనుంది. 25/1/2019 శుక్రవారం ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గోగోయ్ 5గురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. వారు...








