పడవ మునిగి రోహింగ్యాలు మృతి
బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ మంగళవారం బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. దీని గురించి సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ కోస్ట్గార్డు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 73 మందిని...









