News

సాధువుల హత్య క్రూరమైన చర్య – ఆర్ ఎస్ ఎస్

1.2kviews

హారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జూనా అఖారా యొక్క గౌరవనీయ సాధువులు మహంత్ కల్పవృక్ష గిరిజీ మహారాజ్ మరియు పూజ్యనీయ సునీల్ గిరిలను అత్యంత విషాదకరంగా, క్రూరంగా చంపడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జరిగిన ఘటన వెనుక వున్న కుట్రను వెల్లడించి, నిజమైన నిందితులను అరెస్టు చేసి సరైన శిక్షను నిర్ధారిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆశిస్తోంది.

– శ్రీ అరుణ్ కుమార్, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.