పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్ భద్రతా బలగాలు
జమ్ముకశ్మీర్లో సరిహద్దుల నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పాకిస్థాన్ దళాలు ప్రయత్నించగా భారత సైనికులు తిప్పికొట్టారు. వారి కుట్రను భగ్నం చేశారు. నాగౌమ్ సెక్టార్లో ఎల్ఓసీ వద్ద భారత సైనికుల పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ బృందం(పాక్ బీఏటీ)...









