News

News

ఒడిశాలో నలుగురు మావోలు హతం

ఒడిశాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పరారయ్యారు. అనంతరం భద్రతా బలగాలు చేపట్టిన గాలింపులో నలుగురు మావోయిస్టుల...
News

ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్స కేంద్రం ప్రారంభం

పది వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని దక్షిణ ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. చ్చతర్‌పుర్‌ పట్టణ కేంద్రంలోని రాధా సోమి సత్సంగ్‌ బియాస్‌ క్యాంపస్‌లో ఆసుపత్రిని సిద్ధం చేశారు. సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్...
News

పుల్వామాలో ఉగ్రదాడి..గాయపడ్డ జవాన్

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. పుల్వామా జిల్లా గుంగూ ప్రాంతంలో ఐఈడీని పేల్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్‌ జవాన్‌ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాలనే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డట్లు...
News

చైనాలో పర్యటించనున్న డబ్ల్యూహెచ్‌వో బృందం

వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మూలాలతో పాటు అది మానవులకు ఎలా సోకిందనే దానిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో...
ArticlesNews

భారత్‌కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు

చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్‌ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దుల్లో డ్రాగన్‌ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ ఖండించాయి. తాజాగా...
News

మాజీ మంత్రి శ్రీ మాణిక్యాల రావుకు కరోనా పాజిటివ్

మాజీ దేవాదాయ శాఖా మంత్రి, భాజపా సీనియర్‌ నేత శ్రీ పి.మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వీలైనంత వరకు...
ArticlesNews

విప్లవ వీరుడు అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
News

పసివాణ్ణి పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది హతం

గత వారం ఓ ఆరేళ్ల బాలుణ్ని పొట్టనబెట్టుకున్న కరడు గట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎట్టకేలకు గురువారం రాత్రి మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రవాదులు గతవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో...
News

సాహసవంతులే శాంతిని సాధించగలరు. బలహీనులు కాదు – ప్రధాని మోడీ

ప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇంతకాలం విస్తరణకాంక్షతో ప్రయత్నించిన శక్తులు ఓటమి చవిచూడటమో లేక తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడమో జరిగిన విషయాన్ని చరిత్ర సాక్షాత్కరిస్తోందన్నారు. ఇది విస్తరణ సమయం కాదనీ, అభివృద్ధే ద్యేయంగా...
News

వీరే ఉగ్రవాదులు – కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యుఎపిఎ చట్టం నిబంధనల ప్రకారం తొమ్మిది మంది వ్యక్తులను నియమించబడిన ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ వ్యక్తులు సరిహద్దు పొడవునా విదేశీ గడ్డపై నుండి వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...
1 2,323 2,324 2,325 2,326 2,327 2,500
Page 2325 of 2500