కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్రను సందర్శించిన ఉత్తర అమెరికా తెలుగు సమితి. ( నాటా)
నాటా సంస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి బృందం డాక్టర్ రామిరెడ్డి డాక్టర్ నారాయణ రెడ్డి శ్రీమతి సుధారాణి డాక్టర్ కోటి రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ రెడ్డి గారితో కలిసి నంద్యాల సంఘమిత్రను సందర్శించడం జరిగింది. సంఘమిత్ర...









