భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం – బిపిన్ రావత్
కొత్త త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సైనిక గౌరవ వందనం స్వీకరించారు. సైనిక దళాల్లో రాజకీయజోక్యం పెరిగిపోతోందన్న ఆరోపణలపై ఈ సందర్భంగా ఆయన వివరణ...









