News

News

మేం మరణం వరకూ హిందువులుగానే ఉంటాం ..

కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయంలోని నాదూర్ లోని AD కాలనీలో బలహీన వర్గాల నివాస గృహాలు ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లాలో డిసెంబర్ ప్రారంభంలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. 02/12/2019 న, తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ నిద్రిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో గోడ...
News

జమ్మూకశ్మీర్ నుంచి బలగాలు వెనక్కి

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. నాయకులను హౌస్ అరెస్ట్ చేసి.. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు...
News

హక్కులేనా? బాధ్యత ఉండదా?

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఎ)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లజేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. హక్కులే కాదు.. బాధ్యతలు కూడా ఉంటాయని నిరసనకారులకు ఆయన స్పష్టం చేశారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ...
NewsProgramms

సర్వ జన హితమే హిందూత్వం – డా. మోహన్ భాగవత్

“సంఘ్ కోరుకునేది ధర్మవిజయం. ధర్మ విజయమంటే సాత్విక శక్తుల జయం. అది అందరి శ్రేయస్సును, ఉన్నతిని సాధిస్తుంది. ఇలాంటి విజయాన్ని సాధించడం కోసం స్వయంసేవకులు తీసుకున్న సంకల్పమే విజయ సంకల్పం’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్...
News

విధ్వంసానికి చెల్లించక తప్పదు మూల్యం

పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తి ధ్వంసానికి కారకులైన వారిపై చర్యలకు యూపీ సర్కార్‌ సిద్ధమైంది. రాంపూర్‌లో జరిగిన హింసాత్మక నిరసనల్లో ఆస్తి నష్టానికి కారకులైన 28 మందిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. గత...
NewsProgramms

నంద్యాల, నెల్లూరులలో బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవం

సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం నందు గల మూలమట్టం కళ్యాణమండపం నందు, నెల్లూరులోని రంగనాయకుల పేటలో గల శ్రీ...
News

CAAపై అభిప్రాయాలు కోరిన కేంద్ర హోం శాఖ

ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ చట్టం వివాదాస్పదంగా మారడంతో దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఏఏపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజల...
News

కర్ణాటక ముఖ్యమంత్రి కాన్వాయ్ పై సిపిఎం గూండాల దాడి – చోద్యం చూసిన పోలీసులు

కేరళలోని కన్నూర్‌లో సిపిఎం-డివైఎఫ్‌ఐ గూండాల బృందం ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కాన్వాయ్‌పై దాడి చేసింది. దేవాలయాల సందర్శన కోసం యడియూరప్ప సోమవారం కేరళకు వచ్చారు. ఆయన నిన్న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. కన్నూర్ లోని మదాయిక్కావు తిరువర్కట్ భాగవతి...
News

జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్​) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8700 కోట్లను కేటాయించింది. ప్రధానమంత్రి...
ArticlesNews

పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు?

మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, హింసాత్మక చర్యలు కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వలననే అనుకుంటే అది సమస్యని తేలిక చేసినట్లవుతుంది. గత కొంత కాలంగా కొన్ని స్వార్ధపర రాజకీయ, అసాంఘిక శక్తులు సత్యదూరమైన,...
1 2,319 2,320 2,321 2,322 2,323 2,424
Page 2321 of 2424