పుట్టపర్తి శిల్పారామంలో అమర జవాన్ మురళీ నాయక్ విగ్రహావిష్కరణ.
పుట్టపర్తి: దేశ సరిహద్దుల రక్షణలో ప్రాణత్యాగం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అమర జవాన్ మురళీ నాయక్ జ్ఞాపకార్థం పుట్టపర్తి శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్,...







