News

News

సేవా స్ఫూర్తే ధర్మం యొక్క నిజమైన సారం : భాగవత్

సంగీత ప్రపంచంలో ధృవతారలుగా వెలిగిన మంగేష్కర్ సోదరీమణుల గౌరవార్థం పూణే సమీపంలోని నందోషి గ్రామంలో నిర్మించ తలపెట్టిన ‘లతా-ఆశా మంగేష్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (LMIMS) శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్...
News

‘జై శ్రీరామ్’ అంటే ఫీజులో రూ.500 డిస్కౌంట్.. కోల్‌కతా డాక్టర్ ఆఫర్‍

పశ్చిమ బెంగాల్‌లో ఒక డాక్టర్ తన రోగుల కోసం ప్రకటించిన వినూత్న ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన క్లినిక్‌కు వచ్చే రోగులు 'జై శ్రీరామ్'   అని పలికితే వారికి కన్సల్టేషన్ ఫీజులో రూ.500 డిస్కౌంట్ ఇస్తానని...
News

ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్ష

దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధమున్న ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్షపడింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడంతో పాటు, యూపీలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారని పేర్కొంటూ లక్నోలోని జాతీయ దర్యప్తు సంస్థ...
News

తీవ్రవాద నెట్‌వర్క్‌తో లింకులున్న యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

తీవ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై భువనేశ్వర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు షేక్ ఇమ్రాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ తీవ్రవాద కోణాన్ని మరోసారి బయటపెట్టింది. ఒడిశా...
News

భారత్ శత్రువు అమీర్ హమ్జా కాల్పుల్లో మృతి

భారతదేశ శత్రువు హతమయ్యాడు. లష్కరే తోయిబా సహ-వ్యవస్థాపకుడు అమీర్ హజ్జాపై కాల్పులు జరిగాయి. లాహోర్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఒకసారి ఇంట్లో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా కాల్పులు జరగడంతో హతమయ్యాడు. 2008 ముంబై...
News

ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం!

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్,  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధ్యక్షులు వలిపర్తి దుర్గా ప్రసాద్...
News

అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం​​- ఎక్కడ? ఎలా చేసుకోవాలో తెలుసా?

హిందువుల అత్యంత పవిత్ర యాత్రల్లో ఒకటైన అమర్​నాథ్​ యాత్ర 2026 కోసం నమోదు ప్రక్రియ బుధవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. కశ్మీర్​ హిమాలయాల్లో జరిగే ఆ యాత్ర 2026 జులై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 28 వరకు కొనసాగునుంది. ప్రతి...
News

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ – ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం అటవీ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వన్యప్రాణులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్‌లో ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా కీలకమైన అటవీ ప్రాంతంలో 86.74...
News

180 మందిపై లైంగిక దాడి.. చేసిన మహ్మద్ అయాజ్ ఇల్లు కూల్చివేత

దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడలేని మహా ఘోరం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 19 ఏళ్ల మహ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అత్యంత దారుణాలకు ఒడిగట్టాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 180 మంది బాలికలను ట్రాప్ చేసి.. వేర్వేరు రహస్య ప్రాంతాలకు...
News

నంద్యాలలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సేవా కార్యక్రమాలు

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని నంద్యాల జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం “భగీరథ సదన్”లో జరిగిన ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా...
1 19 20 21 22 23 2,294
Page 21 of 2294