News

News

తమిళనాడులో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

హసన్ అలీ (28), హారిష్ మొహమ్మద్ (32) అనే ఇద్దరు తీవ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ NIA 13/7/19 శనివారం నాడు తమిళనాడులోని నాగపట్టణంలో అరెస్టు చేసింది. దక్షిణ భారతంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న ‘అన్సరుల్లా’...
ArticlesNews

నింగిలోకి దూసుకెళ్ల‌నున్న చంద్ర‌యాన్ 2…సెప్టెంబ‌ర్ 6న చంద్రునికి 30కి,మీ ఎత్తులో…

భార‌త కీర్తిప‌తాకాన్ని న‌లుదిశ‌లా వ్యాప్తి చేస్తూ... ప్ర‌పంచ దేశాల ఎదుట స‌గ‌ర్వంగా నిలుస్తున్న ఇస్రో కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టింది. ఇక ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రముఖ పాత్ర పోషించనుంది. ఎస్ఎల్వీ రాకెట్లతో 40 కేజీల బరువు గల ఉపగ్రహాలను...
News

ఆరెస్సెస్ దిన దిన ప్రవర్ధమానమవుతోంది – డాక్టర్ మన్మోహన్ వైద్య

విజయవాడ సమీపంలోని నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారకుల సమావేశాలు జరిగాయి.   ఈ నెల 11, 12, 13 తేదీలలో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, నూతక్కిలోని విజ్ఞాన విహార రెసిడెన్షియల్ పాఠశాల నందు జరిగిన ఈ సమావేశాలలో...
News

రాజస్థాన్లో ఆరెస్సెస్ శాఖపై దాడి – పోలీసుల తీరుపై నిరసనలు.

రాజస్థాన్లోని బూందీలో ఆరెస్సెస్ శాఖపై జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బూందీలోని స్థానిక నావల్ సాగర్ పార్కులో ప్రతిరోజూ ఆరెస్సెస్ శాఖ జరుగుతూ ఉంటుంది. అయితే బుధవారం ఉదయం కొంతమంది గుంపుగా శాఖ జరుగుతున్న స్థలానికి వచ్చి...
News

“జై శ్రీరాం” అన్నందుకు ఏడేళ్ళ బాలుడ్ని చితకబాదిన స్కూల్ టీచర్ – బెంగాల్లో ఘటన

"జై శ్రీరాం" అన్నందుకు పసివాడని కూడా చూడకుండా ఏడేళ్ళ బాలుడ్ని ఓ స్కూల్ టీచర్ చితకబాదిన సంఘటన బెంగాల్లోని హౌరా జిల్లాలోని శ్రీ రామకృష్ణ శిక్షాలయలో చోటు చేసుకుంది. బెంగాల్లోని హౌరా జిల్లాలోని శ్రీ రామకృష్ణ శిక్షాలయలో చదువుతున్నఏడేళ్ళ ఆర్యన్ సింగ్...
News

శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్టు రోగాలు తగ్గించే పాస్టర్ హాస్పిటల్ పాలు.

తనకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్ధనలతో భక్తుల రోగాలు తగ్గిస్తానని చెప్పుకునే ఒక క్రైస్తవ మతాధికారి వైరల్ ఫీవర్ కారణంగా తానే ( ఈ నెల 8 న) కేరలోని అలప్పుజాలో హాస్పిటల్ పాలైన ఘటన ఆసక్తిని రేపుతోంది. ఫాదర్ వి.పి....
News

యూపీలోని బిజ్నూర్లో మదర్సాపై పోలీసుల దాడి – పెద్ద ఎత్తున మారణాయుధాలు లభ్యం.

ఒక మదర్సాపై పోలీసులు చేసిన దాడిలో పేలుడు పదార్ధాలతో సహా ఇతర ఆయుధాలు లభ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ జిల్లా షేర్కోట్లో చోటు చేసుకుంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కొందరు మదర్సాను తరచుగా సందర్శిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న...
News

యుద్ధనౌకల నిర్మాణానికి 10 వేల కోట్ల డీల్ కుదుర్చుకున్న‌ హిందుస్థాన్ షిప్ యార్డు

విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ (హెచ్ఎస్ఎల్) చరిత్రలోనే అతి పెద్ద డీల్ కుదిరింది. ఏకంగా రూ. 10 వేల కోట్లతో ఐదు భారీ యుద్ధనౌకలను నిర్మించే ఆర్డర్ ను హెచ్ఎస్ఎల్ కి కేంద్ర రక్షణ శాఖ కేటాయించింది. హెచ్ఎస్ఎల్ కి 78...
News

పూరీలో అంబులెన్స్ కి దారిచ్చిన లక్షలాది భక్తులు – మానవహారంతో మనసులు దోచిన సేవా కార్యకర్తలు

పూరీ జగన్నాథ యాత్ర సందర్భంగా అద్భుతం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తులు పక్కకు తప్పుకొని ఓ అంబులెన్స్‌కు దారిచ్చారు. కిక్కిరిసిపోయిన భక్తుల మధ్య జరిగిన రథయాత్ర కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎస్పీ పూరీ’...
1 2,242 2,243 2,244 2,245 2,246 2,293
Page 2244 of 2293