కుల్భూషణ్ జాదవ్ను కలవనున్న న్యాయవాది
గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను న్యాయవాది ద్వారా రెండోసారి కలిసేందుకు అనుమతి లభించినట్టు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన్ను భారత ప్రతినిధులు కలుస్తారని తెలుస్తోంది. 2019, సెప్టెంబర్లో మొదటిసారి కలవడం...









