కుల్ భూషణ్ కేసులో భారత్ విజయం
అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు ఘన విజయం లభించింది. కుల్భూషణ్ జాదవ్ కేసులో భారత్కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. జాదవ్ కేసును పునః సమీక్షించాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్కు అవకాశం ఇవ్వాలని...









