News

News

మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు: కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టీకరణ

షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి ‌రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌...
News

మనం 25 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తున్నాం – కేంద్రం వెల్లడి

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ వ్యాక్సిన్‌ ఎగుమతిలోనూ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.338 కోట్ల విలువైన కరోనా వ్యాక్సిన్‌లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో స్నేహపూర్వక దేశాలకు ఉచితంగా అందించడంతో పాటు మరికొన్ని...
News

అమ్మమ్మ కష్టాన్ని చూడలేక..’ఈజీ లిఫ్ట్‌’ రూపొందించిన బుడతడు

అమ్మమ్మ కష్టాన్ని చూడలేక ఓ మనవడు సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. ఆ పరికరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అదే 'ఈజీ లిఫ్ట్' పరికరం. వృద్ధులు, రోగులకు ఎంతో ఉపయోగపడే దీన్ని జూబ్లీహిల్స్‌ భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ పాఠశాల విద్యార్థి...
News

నాటి గాల్వాన్ ఘర్షణల్లో 45 మంది చైనా సైనికుల మృతి – రష్యన్ వార్తా సంస్థ వెల్లడి

తూర్పు లాడ్డాఖ్ ‌లో గతేడాది భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది. జూన్ 2020లో జరిగిన ఆ ఘటనలో 20మంది భారత సైనికులు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించింది. కానీ,...
ArticlesNews

తొలి వ‌న‌వాసి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు తిలకా మాఝి

నేటి జార్ఖండ్ ప్రాంతం అనాదిగా వీరోచిత పోరాటాల వేదికగా నిలిచింది. ఎన్నో ఉద్యమాలు ఆ నేలపైన ఊపిరి పోసుకున్నాయి. సాహసికులైన గిరిపుత్రులు తమ హక్కుల కోసం, ఈ భూమి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. సిద్ధూ కాను, భూమిజ్...
News

మతం మత్తులో కన్న కొడుకుని అల్లాకి బలిచ్చింది

సభ్య సమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. ‘అల్లాహ్ అనుగ్రహం’ కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృద‌య విదార‌క‌ ఘట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. సులేమాన్‌, షాహిదా దంప‌తులు తమ ముగ్గురు...
News

11 వ శతాబ్దపు మృత్యుంజయ ఆలయం ధ్వంసం

ఉత్తరాఖండ్ లోని ఆల్మోరా జిల్లాకు చెందిన ద్వారహత్ అనే చిన్న పట్టణంలో నిన్న 800 సంవత్సరాల నాటి పురాతన మృత్యుంజయ ఆలయాన్ని ధ్వంసం చేశారు. 11 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయాన్ని ఉత్తరాఖండ్ చెందిన కాట్యూరి రాజవంశం నిర్మించింది....
News

అంగుళం భూమిని కూడా పోనివ్వం – రక్షణమంత్రి

లడ్డాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్ ‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లాడ్డాఖ్ ‌లో నెలకొన్న...
News

ఇలా అయితే అరెస్టు చెయ్యాల్సి వస్తుంది – ట్విట్టర్ కు కేంద్రం హెచ్చరిక

సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడే ఖాతాలను తొలగించే అంశంలో... ట్విటర్ వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. నకిలీ వార్తలు, హింసను...
1 2,241 2,242 2,243 2,244 2,245 2,499
Page 2243 of 2499