News

News

అభినందన్ కు వీర్ చక్ర

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌.. అతడు చేసిన సాహసాన్ని భారత ప్రజలు ఎప్పటికీ మరువరు. భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని అభినందన్ మిగ్ విమానంతో కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. మిగ్ తో పోలిస్తే ఎఫ్-16 యుద్ధ విమానం...
NewsProgramms

భక్త కన్నప్ప ఆవాస విద్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో సేవాభారతి అధ్వర్యంలో నడిచే భక్తకన్నప్ప ఆవాస గురుకులంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ A. లక్ష్మీ కాంత రెడ్డి మాట్లాడుతూ ఎందరో...
NewsProgramms

నంద్యాల సంఘమిత్ర అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్

శ్రావణ పౌర్ణిమను పురష్కరించుకొని సంఘమిత్ర ఆధ్వర్యంలో నంద్యాల చివరి బస్తీలైన పీవీ నగర్ మరియూ అరుంధతీ నగర్ లలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా ఎంతో వేడుకగా జరిపారు. సదరు కార్యక్రమంలో సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి మనోహర్ జీ, ఉపాధ్యక్షడు జీనపల్లి...
News

భారత సైనికుల చేతిలో నలుగురు పాక్ రేంజర్లు హతం

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉరీ, రాజౌరీ సెక్టార్ల వద్ద పాక్ జవాన్లు కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గురువారం నాడు కాల్పులకు తెగబడ్డారు. భారత జవాన్లు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి, ముగ్గుర్ని హతమార్చారు. ఈరోజు ఉదయం మరొక...
NewsProgramms

నెల్లూరు జయభారత్ లో రక్షాబంధన్

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజన ఆరోగ్య కార్యకర్తల సమావేశం  జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన సంక్షేమ ఆధికారి పాల్గొన్నారు.గిరిజనులకు ప్రభుత్వం ద్వారా జరుగుతున్న  పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు....
News

రాజస్థాన్ లో హిందువుల ఊరేగింపుపై ముస్లిం మూక దాడి.

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మరోసారి మత కలహాలు చెలరేగాయి. సంప్రదాయంగా ప్రతియేటా జరిగే కన్వర్ ల యాత్రపై ముస్లిం మూకలు జరిపిన రాళ్ల దాడిలో20మంది గాయపడగా ఒక ట్రక్, ఒక వ్యాన్ అల్లర్ల లో దహనమయ్యాయని తెలుస్తోంది. కాగా నివారణ...
News

మారు మూలల్లో సైతం కేరళ సేవా భారతి మరపురాని సేవలు

కేరళలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో సైతం నిత్యావసరాలు అందుబాటు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఇక మారు మూల గ్రామాల సంగతైతే చెప్పనలవి కాదు. రోడ్లు తెగిపోయి, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం లేక మిగతా...
News

అన్నల్లా ఆదుకున్నారు. అందుకే ఈ రాఖీ.

గత కొన్ని రోజులుగా మహరాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దాంతో చాలా మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలను అక్కడికి పంపి సహాయక చర్యలను...
News

డిల్లీలోని గురు రవిదాస్ ఆలయం కూల్చివేతపై దేశవ్యాప్తంగా హిందువులలో వ్యక్తమవుతున్న ఆగ్రహం

దేశ రాజధాని దిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల నాటి శ్రీ గురు రవిదాస్‌ ఆలయాన్నిసుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చివేశారు. న్యూ ధిల్లీలోని తుగ్లకాబాద్ లో కూల్చివేయబడిన ఆలయమున్న స్థలాన్ని క్రీ.శ. 1509లో సికిందర్ లోడి పరిపాలిస్తున్న సమయంలో హిందూ సాధువు గురు...
NewsProgramms

చంద్రయాన్-2కు తన వేదగణిత పరిజ్ఞానంతో మార్గం సుగమం చేసిన స్వామీ నిశ్చలానంద నవంబరులో విజయవాడ రాక

ఆది శంకరులచే ప్రారంభించబడిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో ఒకటైన పూరీ శంకరాచార్య పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురు నిశ్చలానంద సరస్వతీ స్వామీజీ ఈ ఏడాది నవంబరు నెలాఖరులో విజయవాడకు విచ్చేయనున్నారని కలకత్తా హైకోర్టు న్యాయవాది, జగద్గురు పూరీ శంకరాచార్యుల...
1 2,210 2,211 2,212 2,213 2,214 2,272
Page 2212 of 2272